దేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తోన్న అకాల వర్షాలు
గుజరాత్లో అత్యధికంగా 117 సెం.మీ. వర్షపాతం
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేంద్రమంత్రి అమిత్ షా
ఈశాన్య అరేబియా సముద్రంలో...
రెండు వర్గాల మధ్య ఘర్షణ..
రంగంలోకి కేంద్ర బలగాలు
సాయంత్రం ఆరు వరకు పోలింగ్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం...
జమ్మూ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే`47 రైఫిళ్లు, 10 మ్యాగ్జిన్లు, ఇతర ఆయుధాలను భద్రతా దళాలు సీజ్ చేశాయి. రాజౌరీ జిల్లాలోని కాల్కోట్...
కేరళ, తమిళనాడుకు భారీ వర్షసూచన
చెన్నై : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్టాల్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు...
రాష్ట్రంలో పక్కాగా కులగణన
రాజస్థాన్ ప్రజలపై కాంగ్రెస్ హామీల వర్షం
రాజస్థాన్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీలు కురిపించింది....
అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయాలి
మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు కీలక ప్రకటన
న్యూఢిల్లీ : న్యాయ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కేసు దాఖలు చేసినప్పటికీ, హైకోర్టులు, సెషన్స్...
రంగంలోకి దిగిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు
త్వరలోనే బయటకు తీసుకురాబోతున్నామంటూ ధీమా వ్యక్తం
సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా
ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్.. ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...