Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

అమ్మాయని లిఫ్ట్ ఇచ్చారో అంతే

హైదరాబాద్‌లో కిలాడీ లేడీ నయా దందా లిఫ్ట్ పేరుతో వాహనాలు ఆపి బ్లాక్ మెయిలింగ్ రేప్ చేసేందుకు ప్రయత్నించావంటూ డబ్బులు డిమాండ్ హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌‌లో యువకులను బెదిరించి...

హైదరాబాద్‌ చర్లపల్లిలో భారీ పేలుడు

హైదరాబాద్‌ :ఈ ఉదయం హైదరాబాద్‌ లోని చర్లపల్లిలో భారీ పేలుడు సం భవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో భారీ శబ్దంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్‌...

అన్నిట్లో ఎక్కువే..

రాష్ట్రంలో 8.97 శాతం పెరిగిన నేరాలు ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు సైబర్‌ నేరాలు 17.59 శాతం పెరిగినట్లు వెల్లడి డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ కేసులే ఎక్కువ డ్రగ్స్‌...

పలు విమానాశ్రయాలకు బెదరింపులు

అప్మత్తం అయిన అధికారుల తనిఖీలు న్యూఢిల్లీ : దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై...

ఫ్రెండ్లీ పోలీస్.. డర్టీ బిహేవియర్

మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు.. ఫిర్యాదు చేసిన బాధిత మహిళతోనే అసభ్య ప్రవర్తన దర్యాప్తు అనంతరం ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ.. హైదరాబాద్ : రెండు రోజుల క్రితం...

రాజేంద్రనగర్ లో భారీ పట్టుబడిన గంజాయి

80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ బృందం విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇద్దరు నిందితుల అరెస్ట్… పరారీలో మరో ఇద్దరు తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి...

మహిళా కిడ్నాప్‌ అరెస్ట్‌

చిన్నారి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులు హైదరాబాద్‌ ; పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బహుదూర్‌పురా పీఎస్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం ఏడాదిన్నర వయసున్న...

అర్ధరాత్రి ఆలయాల్లో చోరీ

రూ.5 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరణ శామీట్‌ పేట్‌ : గుర్తుతెలియని దుండ గులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్‌ పేట్‌...

నగరంలో ముమ్మర తనిఖీలు

భారీగా మత్తు పదార్థాల పట్టివేత హైదరాబాద్‌ ; న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా మత్తుపదార్థాలను...

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

రోడ్డుప్రమాదంలో ఒకరుమృతి ప్రమాదస్థలికి బయలుదేరిన బంధువుల మృతి నల్లగొండ : పొగమంచు ప్రాణాలు తీస్తోంది. వాహనాలు డ్రైవింగ్‌ చేయాడానికే వణికిపోతున్నారు డ్రైవర్లు. పొగమంచు కారణంగా నల్లగొండ జిల్లాలో జరిగిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -