Monday, December 11, 2023

క్రైమ్ వార్తలు

మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం

ఏసీబీ వలలో జనగామ మున్సిపాల్ కమిషనర్ రజిత రూ.40 వేలతో చిక్కిన డ్రైవర్ జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ ఏసిబి చిక్కారు....

నగరం చూస్తున్న వేళా…?

పట్టపగలే 19 యేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు… పెట్రోల్‌ బంకు సమీపంలో ఘటన.. వైరల్‌ అవుతున్న వీడియో భోపాల్‌ : పట్టపగలు.. జనాలంతా చూస్తుండగా.. ఓ 19...

80 వేల కిలోల గంట..

ప్రపంచంలోనే అతిపెద్ద గంట.. బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం కోటా : రాజస్థాన్‌ రాష్ట్రం కోటా నగరంలోని చంబల్‌ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు....

వట్టె జానయ్య యాదవ్ పై గొడ్డళ్లు, కత్తులతో దాడి

జానయ్య కు తృటిలో తప్పిన ప్రమాదం బి.ఎస్.పి కార్యకర్తకు తీవ్ర గాయాలు ఆత్మకూర్ (ఎస్) గట్టికల్ గ్రామంలో ఉద్రుక్తత సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు (ఎస్)...

గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య

అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం...

స్కూలు బస్సు కింద పడి ప్రాణాలు విడిచిన మూడేళ్ళ చిన్నారి

అన్న స్కూల్‌కు వెళ్తుండగా శనివారం సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారి చిన్నారి భవిష్య ఒక్క సారిగా బస్సు కింద పడి చనిపోవడంతో కుటుంబంలో విషాదం...

ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి 12 నెలల జైలు శిక్ష

2వేల రూపాయల జరిమానా : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వికారాబాద్‌ : ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తికి కోర్టు 12 నెలల...

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు 36 మంది మృతి, మరో 22 మంది తీవ్రంగా గాయాలు శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ..ఆర్మీ జవాన్‌

హైదరాబాద్‌ : ఆర్మీ జవాన్‌ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన బుధవారం లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్మీ సెంటర్‌లో చోటు...

బాలుడి ప్రాణాలు దారుణంగా తీసిన కోతుల గుంపు

అహ్మదాబాద్‌ : కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. ఆ బాలుడ్ని రక్షించేందుకు...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -