Sunday, December 3, 2023

క్రైమ్ వార్తలు

కారులో రూ.2కోట్లు..

నగరంలో పోలీసుల తనిఖీలు.. పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా నగదు పట్టివేత ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం నాచారంలో కారు డోరులో ఉంచి డబ్బు రవాణా రూ. 3.20 కోట్లు...

ఇన్స్‌పెక్టర్‌పై అనుచిత వాఖ్యలు..

పోలీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్ పాతబస్తీ నుంచి పరిగెత్తిస్తానని మాస్ వార్నింగ్ ఎంఐఎం నేత అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు ఎన్నికల ప్రచారంలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బహిరంగంగా బెదిరించినందుకు చంద్రాయణగుట్ట...

క్యాబ్ యాప్ నుంచి రిఫండ్ కోసం ప్ర‌య‌త్నిస్తూ ఏకంగా రూ. 5 ల‌క్ష‌లు పోగొట్టుకున్న డాక్టర్

న్యూఢిల్లీ : దైనందిన అవ‌స‌రాల‌తో పాటు లొకేష‌న్స్ గుర్తించ‌డం నుంచి కాంటాక్ట్ వివ‌రాల‌ను పొంద‌డం వ‌రకూ మ‌నం సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్‌నే ఆశ్రయిస్తాం. గూగుల్‌పై జ‌నం...

మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం

ఏసీబీ వలలో జనగామ మున్సిపాల్ కమిషనర్ రజిత రూ.40 వేలతో చిక్కిన డ్రైవర్ జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ ఏసిబి చిక్కారు....

నగరం చూస్తున్న వేళా…?

పట్టపగలే 19 యేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు… పెట్రోల్‌ బంకు సమీపంలో ఘటన.. వైరల్‌ అవుతున్న వీడియో భోపాల్‌ : పట్టపగలు.. జనాలంతా చూస్తుండగా.. ఓ 19...

80 వేల కిలోల గంట..

ప్రపంచంలోనే అతిపెద్ద గంట.. బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం కోటా : రాజస్థాన్‌ రాష్ట్రం కోటా నగరంలోని చంబల్‌ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు....

వట్టె జానయ్య యాదవ్ పై గొడ్డళ్లు, కత్తులతో దాడి

జానయ్య కు తృటిలో తప్పిన ప్రమాదం బి.ఎస్.పి కార్యకర్తకు తీవ్ర గాయాలు ఆత్మకూర్ (ఎస్) గట్టికల్ గ్రామంలో ఉద్రుక్తత సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు (ఎస్)...

గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య

అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం...

స్కూలు బస్సు కింద పడి ప్రాణాలు విడిచిన మూడేళ్ళ చిన్నారి

అన్న స్కూల్‌కు వెళ్తుండగా శనివారం సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారి చిన్నారి భవిష్య ఒక్క సారిగా బస్సు కింద పడి చనిపోవడంతో కుటుంబంలో విషాదం...

ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి 12 నెలల జైలు శిక్ష

2వేల రూపాయల జరిమానా : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వికారాబాద్‌ : ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తికి కోర్టు 12 నెలల...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -