Saturday, July 27, 2024

క్రైమ్ వార్తలు

పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ దుర్మరణం హైదరాబాద్‌ : పాతబస్తీ చదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాచిగూడకు...

కాలి బూడిద..

దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతయిన రెండు ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా.. సాంకేతిక...

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఘటన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి...

బాలికపై కత్తితో దాడి…

ప్రేమించాలంటూ బాలిక వెంటపడిన నిందితుడు ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో అఘాయిత్యం.. ఆ త‌రువాతం విద్యాన‌గ‌ర్ లో రైలు కిందపడి ఆత్మహత్య ప్రేమించాలని బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శుక్రవారం...

వికారాబాద్‌ లో మహిళా దారుణ హత్య..!

పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వికారాబాద్‌ : దారుణంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటన వికారాబాద్‌ జిల్లా గ్రామం...

నగర శివారులో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసుల ముమ్మర తనిఖీలు పోలీసుల అదుపులో (8) మంది రవాణాదారులు రూ. 7 లక్షల 50 వేల విలువైన గంజాయి హైదరాబాద్‌ శివారులో భారీగా గంజాయి పట్టుబడిరది....

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..!

రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్ ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం మద్యం మత్తులో యువకులు హల్‌చల్ కారు నడిపిన మాజీ మంత్రి...

మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా

హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి...

దిల్‌బాగ్‌ సింగ్‌ ఇంట్లో నోట్ల కట్టలు

మద్యం బాటిళ్లు, బంగారం వెండి స్వాధీనం చండీగఢ్‌ : అక్రమ మైనింగ్‌ కేసులో హరియాణా నేత దిల్‌బాగ్‌ సింగ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపిన సోదాల్లో కోట్ల...

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న ఏ.ఆర్. కిష్టయ్య కాకతీయ యూనివర్సిటీ ఏసీబీ సోదాలు కలకలంరేపాయి. రూ.50 వేలు లంచం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -