తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు..
కోర్టుకు హజరైన ప్రజా సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు..
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :2019 అక్టోబర్ లో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సుమారు 50 వేయిల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన క్రమంలో వారికి అండగా...
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :మే 26, 27, 28 తేదిల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైద్రాబాద్ లో జరిగే డివైఎఫ్ఐ అలిండియా కమిటి సమావేశాలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున డివైఎఫ్ఐ అలిండియా కమిటి...
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె సుష్మిత ఆల్ ఇండియా ర్యాంక్ 384 సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైనల్ ఫలితాలు విడుదలైన సందర్భంగా పట్టణానికి చెందిన యువతి సుస్మిత 384 ర్యాంకు సాధించడం...
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కూకట్ పల్లి 124 డివిజన్, అల్ల్విన్ కాలనీ, ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ ఆర్గనైజ్ చేసిన నాన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో, అండర్ టెన్ అండర్ 12, అండర్ 14 బాలురు, బాలికలు మిక్స్ డ్ ఈవెంట్స్ లో పాల్గొనడం జరిగింది. మెన్ సింగల్స్,...
ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది..
టీడీపీకి పట్టం కడితే పాలనను గాడిలో పెడతాం..
వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలోటీడీపీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్..
వికారాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర...
దేశంలోనే 3 ర్యాంక్ సాధించిన ఉమా హారతి..
మొదటి, రెండవ స్థానాల్లో ఇషితా, గరిమా..
ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురికి ర్యాంక్స్..
మొదటి నాలుగు ర్యాంక్స్ లో యువతులదే హవా..
న్యూ ఢిల్లీ, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ - 2022 తుది ఫలితాలు మంగళవారం...
రంగం సిద్ధం చేసిన ఎంసెట్ కన్వీనర్..
ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి..
ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా..
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ఎంసెట్- 2023 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 25వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. మే...
ఉదయం 8 నుండి 24 గంటలపాటు నిరంతరంగా..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం..
మంత్రి తలసానితో భేటీ అయిన బత్తిని సోదరులు..
అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ..
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ తేది ఖరారు చేశారు బత్తిన సోదరులు. జూన్ 9న ఉదయం 8...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...