న్యాయం కోసం మేం ఎన్జీటీకి వెళ్తాం..
ఇందులో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది..
ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు..
కీలక కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ : జీఓ 111 ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీఓ పరిధిలో అడ్డగోలుగా...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అభినందనలు తెలియజేశారు. సివిల్స్ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను వారు అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు...
రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో 28 మందికి చోటు
ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు
ఐదుగురు అధికార ప్రతినిధులు, 8 మంది కార్యనిర్వాహాక కార్యదర్శులు
పది మంది కార్యదర్శుల నియామకం చేపట్టిన కాసాని
రాష్ట్ర పార్టీ చేనేత, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం
మరో విడతలో అర్హులకు రాష్ట్ర కార్యవర్గ, అనుబంధ విభాగాల పదవులు
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు...
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన బాస్కెట్బాల్ పోటీల బాలుర విభాగంలో మహబూబ్నగర్ అర్బన్ మండలం విజేతగా నిలువగా, నవాబుపేట రన్నరప్ దక్కించుకుంది. బాలికల విభాగంలో మహబూబ్నగర్ అర్బన్,...
ఐపీఎల్లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న...
తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి 'దళిత బంధు' పథకంలో దగా పడ్డ దళిత జనం..జీఎస్టీ పేరుతో ఒక్కో లబ్ధిదారుడి నుండి రూ. 1,78,200 దోపిడీ చేసి, కోట్లు కొట్టేసిన ఏజెన్సీలుఒక్క నకిలీ లైసెన్స్ పేరుతో మూడు ఏజెన్సీలు.. 223 కొటేషన్లు… వెరసి 2 కోట్ల 4 లక్షల 40 వేలు దిగమింగిన వ్యాపారి..'దళిత బంధు' పథకంతో...
పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని, లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని తాజా ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ ప్రచురించిన ‘పొల్యూషన్ అండ్ హెల్త్ : ఏ ప్రొగ్రేసివ్ అప్డేట్’ అనే పరిశోధనా వ్యాసం కఠిన వాస్తవాలను వివరిస్తున్నది....
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో "బొడ్రాయి " ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రవేశించగానే ప్రతి ఊరిలో " బొడ్రాయి" కన్పిస్తుంది.ఆ " బొడ్రాయి" ని గ్రామ దేవతగా భావించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు వేప కొమ్ములతో పూజిస్తారు.ఆ ఊరి " బొడ్రాయి" ఆ ఊరి ఆడబిడ్డ గా...
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్ గంగా ఘాట్ సమీపంలో గంగా నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన కొందరిని...
జమ్మూ కశ్మీర్లో ని కిష్త్వార్ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డంగుదురు పవర్ ప్రాజెక్ట్ కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్ వాహనంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...