నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి దేశపు పోకడలుపదిమంది చూసేలా పొట్టి పొట్టి బట్టలు
ధనాన్ని ధాన్యాన్ని ఆస్తులని అంతస్తులనిదాచుకుంటూ అందాన్ని ప్రదర్శిస్తారుఎంత చూపిస్తే అంత గొప్ప అనిపోటిలుబడి సిగ్గువిడిచి చూపెడుతున్నారు
సినిమాల ప్రభావంఆకర్షణీయంగా కన్పించాలన్న ఆరాటంవెరసి...
వారికే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వస్తుందన్న డాక్టర్లు..
షాకింగ్ నిజాలను వెల్లడించిన అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా..
వివరాలు వెల్లడించిన డాక్టర్ సత్య శ్రీరామ్..
హైదరాబాద్ : దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా ఆధారంగా వెల్లడించారు.. గ్లోబల్ మార్గదర్శకాల ప్రకారం 2018 నుంచి 2023వరకు ఐదేండ్ల పాటు...
మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో నలుగురిని అరెస్ట్
నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్న సీఎం బిరేన్
మణిపూర్ కు ప్రతినిధి బృందాన్ని పంపే యోచనలో ‘ఇండియా’ కూటమిమణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మే4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ...
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు..
ఆఫ్ఘనిస్థాన్లో మహిళలపై తాలిబన్ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా కొత్తకొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్లో మహిళా బ్యూటీపార్లర్లపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్లు కొత్తగా మరో ఫర్మానా జారీచేశారు. ఆఫ్ఘాన్ సర్కారు తీరుపై ఆ దేశంలోని మహిళా...
2023 సంవత్సరానికి సంబంధించి అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఈ ర్యాలీలో రైఫిల్స్మ్యాన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అస్సాం రైఫిల్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు క్రీడా అర్హతలు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు...
పాట్నా, లో రెండు రోజుల జీ 20 లేబర్ సమ్మిట్ జూన్ 23, 2023, శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో వలస కార్మికులు, సార్వత్రిక సామాజిక భద్రత, మహిళలు, పని భవిష్యత్తుపై ముసాయిదా ప్రకటనపై చర్చలు జరిగాయి. ఇంకా, చివరి రోజు అనేక ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలు కూడా జరిగాయి. రెండు రోజుల పాటు...
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
ఆరోగ్య తెలంగాణే ద్యేయంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 4-1/2 శాతం నిధులు కేటాయించి, వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని...
పోడు రైతుల గోసకు పరిష్కారమేది?అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నాటికి పోడు సేద్యం చేస్తున్న రైతులందరికీ పట్టా హక్కులు కల్పంచాల్సి వుండగా కొద్ది మందికి మాత్రమే తూతూ మంత్రంగా పట్టాలిచ్చి గత పాలకులు చేతులు దులుపుకొన్నారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి KCR పోడు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, 2014 జూన్ 2...
వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...