Friday, May 3, 2024

పాట్నాలో ముగిసిన జీ 20 లేబర్ సమ్మిట్..

తప్పక చదవండి

పాట్నా, లో రెండు రోజుల జీ 20 లేబర్ సమ్మిట్ జూన్ 23, 2023, శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో వలస కార్మికులు, సార్వత్రిక సామాజిక భద్రత, మహిళలు, పని భవిష్యత్తుపై ముసాయిదా ప్రకటనపై చర్చలు జరిగాయి. ఇంకా, చివరి రోజు అనేక ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలు కూడా జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 28 దేశాలకు చెందిన ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు