బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్ 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ?విరాట్ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, విరాట్ సెంచరీకి అంపైర్...
500వ మ్యాచ్లో వంద కొట్టిన తొలి క్రికెటర్గా రికార్డుట్రినిడాడ్ : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్లో శతకం సాధించాడు. విండీస్తో జరుగుతున్న ఈ మ్యాచ్ వందో టెస్ట్ మ్యాచ్ కావడం…కోహ్లీ శతకం బాదడంతో రికార్డులు అతని వశమయ్యాయి. చారిత్రాత్మక మ్యాచ్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్...
209 పరుగుల తేడాతో ఆసీస్ ఘనవిజయం
చివరి రోజు చేతులెత్తేసిన భారత బ్యాట్స్ మెన్స్..
అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆసీస్..
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టార్గెట్ 444 పరుగులు..
234 రన్స్ కే కుప్పకూలిన భారత్..
ఆదివారం 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వైనం..
న్యూ ఢిల్లీ, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని...