Sunday, May 19, 2024

union minister

గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వ్యక్తులనుఎమ్మెల్సీలుగా తీసుకోవాలా..? అవి సేవకులకు ఇచ్చే నామినేటెడ్ పదవులు.. హైదరాబాద్ : గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి...

భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లు..

ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. సైనిక స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు మంత్రి రాజ్ నాథ్ ఆమోదం.. 42 కు చేరుకున్న సైనిక స్కూళ్ల సంఖ్య.. న్యూ ఢిల్లీ : భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు...

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి..

తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారు.. తెలంగాణ విమోచనా దినాన్ని రాజకీయం చేస్తున్నారు.. అలాంటి వారిని ప్రజలు ఎప్పుడూ క్షమించరు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణవిమోచన దినోత్సవ వేడుకలు.. కేంద్ర బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా.. హైదరాబాద్ : కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...

జీ 20 సదస్సు 21వ శతాబ్దపు అత్యంత విజయవంతం..

అభివర్ణించిన కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.. ఇది కేవలం మోడీ వల్లే సాధ్యమైంది.. వసుధైవ కుటుంబం అనే సందేశానికి ప్రధాని కట్టుబడి ఉన్నారు.. హైదరాబాద్ : ప్రపంచ ఐక్యత, సహకారాన్ని పెంపొందించడంలో భారత్‌ విశేష కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం.. దేశ నాయకత్వానికి...

డీఎడ్, బీఎడ్ అభ్యర్థులపై దౌర్జన్యం గర్హనీయం..

టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేసిన అభ్యర్థులు.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరెట్ ముట్టడి కార్యక్రమం.. పోలీసుల దౌర్జన్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : నిజాం కాలేజీ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కు వెళ్తున్న అభ్యర్థులను అసెంబ్లీ వద్ద అడ్డుకొని పోలీసులు లాఠీచార్జ్ కి పాల్పడటం దుర్మార్గ...

ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్..!

కేసిఆర్ తో బిజేపి కలిసి ప్రయాణం చేయదు.. తెలంగాణ ఎన్నికల్లో తండ్రీ, కొడుకుల ప్రభుత్వం కూలిపోతుంది.. భద్రాద్రి రామయ్య భక్తుల మనోభావాలనూ ముఖ్యమంత్రి కించపరుస్తుండు.. ఖమ్మం బిజేపి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది : కిషన్ రెడ్డి.. సిఎం కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం : బండి సంజయ్.. సబ్సిలన్ని ఎత్తేశాడు...

కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్..

రైతులకు రూ. 10 వేలు సాయం ఇవ్వలేదు.. పంటల భీమా పథకం అమలుచేయడం లేదు.. కేంద్ర వివిధ శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.. 10 ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను కేంద్రం పంపించింది.. కేసీఆర్ కి, కేటీఆర్ కి చిత్తశుద్ధి లేదు : కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు....

మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

ఆ వార్తలన్నీ ఊహాగానాలే.. పీ.ఐ.హెచ్. యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8న శంఖుస్థాపన చేయనున్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్.. అయోధ్యాపురం పరిసర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి బృందం పర్యటన.. విభజన హామీల్లో ఒకటైన కోచ్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా పీ.ఓ.హెచ్. యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఈక్రమంలో అయోధ్యపురం...

2024లో మార్పు తథ్యం…

దేశంలో కర్నాటక తరహా ఫలితాలు ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్‌ శంభాజీనగర్‌ దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు...

రాకపోకలు షురూ..

సోమవారం పూరీ, హౌరా మార్గంలో వందే భారత్ ప్రయాణం.. ఈ సమయంలో అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్.. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపిన అధికారులు.. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్ ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05 సోమవారం రోజున పూరీ – హౌరా మార్గంలో నడిచే వందే భారత్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -