హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : సామాజిక ఉద్యమ ఉపాధ్యాయురాలు, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలుస్త్రీ జన సముద్ధరణకు అంకితమైన మహా మనీషి సావిత్రిభాపూలేస్త్రీ విద్యతో సమాజ ప్రగతిని కాంక్షించిన వీరవనిత సావిత్రిభాపూలే వివిధ రంగాల స్త్రీ ప్రతినిధులకు విశిష్ట పురస్కారాల అందచేత - సావిత్రిబాపూలే జయంతి ఉత్సవ సభలో పాల్గొని ప్రసంగించిన కేంద్ర...
మాజీ సీఎం కేసీఆర్ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి
సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...
సిఇసి బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనరల్ నియామకం, సర్వీస్, పదవీకాలం నియంత్రించే బిల్లును ఇప్పటికే రాజ్యసభ...
న్యూఢిల్లీ : ఉత్తరాది`దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి గురించి విశ్లేషణ చేయకుండా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని మంత్రి అనురాగ్ అన్నారు. ఇవాళ విూడియాతో...
తెలంగాణ వెనుకబడటానికి కారణం బీ.ఆర్.ఎస్.
సుష్మ స్వరాజ్ లేకపోతే తెలంగాణ లేదు..
రాష్ట్రంలోని వనరులను దోచుకుని ప్రైవేట్లిమిటెడ్ కంపెనీగా మార్చారు..
హుజూరాబాద్ ఎన్నికల ప్రచార సభలోకేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్..
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు...
జైపూర్ : బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడిరచారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ కక్షకు పాల్పడినట్లు...
జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
నేటి నుంచే అమలులోకి పొడిగించిన రైలు సేవలు..
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును నేడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.. ఈ పొడిగింపులో హడప్సర్ – హైదరాబాద్...
తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించారు..
విజ్ఞప్తి చేసిన టి.ఎస్. జాక్, ఓయూ జాక్.. ప్రతినిధులు..
హైదరాబాద్ : శనివారం రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి టి.ఎస్. జాక్, ఓయూ జాక్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.. ఉస్మానియా...
పలు కీలక అంశాలపై చర్చ..
ఈనెల 10న రాష్ట్రానికి రానున్న అమిత్ షా..
గతంలో ఎన్నడో లేని విధంగా పాలమూరు సభ సక్సెస్ : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన విషయాలను...
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..
ఇప్పటిదాకా 95 వేల డెంగీ కేసుల నమోదు..
91 మంది మరణించినట్లు తెలిపిన అధికారులు..
ఇప్పటికే కావలసిన కిట్స్ అందజేశాం: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర,...