Monday, April 29, 2024

train accident

తృటిలో తప్పిన రైలు ప్రమాదం…

ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడం ఆందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తు...

షార్ట్ సర్క్యూటే కారణం..

గుర్తించిన అధికారులు.. ఎస్-4 భోగీలోని బల్బ్ ఫార్మేషన్ సరిగా లేదు.. ఏదైనా కెమికల్ వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై కూడా దర్యాప్తు.. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి.. యాదాద్రి జిల్లా బీబీ న‌గ‌ర్ దగ్గర ఇటీవ‌ల జ‌రిగిన ట్రైన్ అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది.. రైలు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.. అదృష్టవ‌శాత్తు ప్రాణ న‌ష్టం...

రైల్వే ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు

బాలాసోర్‌కు చేరుకున్న సీబీఐ బృందం రైల్వే ప్రమాదంపై దర్యాప్తునకు రంగంలోకి అధికారులు తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోడీకి లేఖ న్యూఢిల్లీ : ఒడిశాలోని బహనాగా బజార్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. కోరమాండల్‌...

35 పైసలతో రూ. 10 లక్షల భీమా కవరేజీ..

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రైలు ప్రయాణ భీమా ఆవశ్యకత.. వస్తువులు, లగేజీ పోగొట్టుకున్నా పరిహారం.. మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 10 లక్షలు.. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షలు,తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు చెల్లింపు.. భీమా వివరాలు ' ఆదాబ్ ' పాఠకులకు ప్రత్యేకం.. ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను...

పెద్దమనసు చూపించిన అదానీ..

రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు భరోసా.. అనాధలైన పిల్లలకు చదువు ఖర్చు భరిస్తానని ప్రకటన.. గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ దుర్ఘటనలో 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని...

ఏపీ లో తప్పిన రైలు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో టంగుటూరు వద్ద అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ లాగి ట్రైన్‌ను ఆపేశారు. రైలు దిగి పరుగులుపెట్టారు. అయితే బ్రేక్‌లలో ఉండే లూబ్రికెంట్‌ (Lubricant) అయిపోవడంతోనే...

వాళ్ళు క్యూ కట్టారు..

ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారనిఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..రేయనకా పగలనకావారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరిక్షతగాత్రులకు మేమున్నామనితమ రక్తాన్నిచ్చి కాపాడుకొనేఆరాటం కి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలం ఆ జనజాగృతికిఏ బంధం ఎరుగరుమానవ సంబంధమే మహాగొప్పదనీ ఏ కులమోఏ ఊరో ఏ మతమో చూడకనేదవాఖానాల ముందుధైర్యంగా అలసిపోకుండారాత్రంతా క్యూ...

బలేశ్వర్ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు సీబీఐకి అప్పగింత..

వివరాలు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రైల్వే బోర్డు సిఫార్సు మేరకే ఈ నిర్ణయం.. ప్రమాద స్థలిలో సహాయ కార్యక్రమాలు పూర్తి.. పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతం.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను కావాలనే లూప్ లైన్ లోకిమార్చారని అనుమానాలు.. ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు...

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ తెలిపారు....

వాళ్ళు క్యూ కట్టారు..

ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారనిఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..రేయనకా పగలనకావారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరిక్షతగాత్రులకు మేమున్నామనితమ రక్తాన్నిచ్చి కాపాడుకొనేఆరాటం కి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలం ఆ జనజాగృతికిఏ బంధం ఎరుగరుమానవ సంబంధమే మహాగొప్పదనీ ఏ కులమోఏ ఊరో ఏ మతమో చూడకనేదవాఖానాల ముందుధైర్యంగా అలసిపోకుండారాత్రంతా క్యూ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -