ఒకరిద్దరు కాదు.. వందలాది మంది ప్రయాణికులను పొట్టనబెట్టుకున్న ప్రమాదం ఇది. పట్టాలపై రక్తపుటేరులు పారాయి. బోగీల్లో మరణ మృదంగం మోగింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లింది. భారత రైల్వే చరిత్రలో ఇంతటి ఘోరమైన ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి...
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రుడో ఒక...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...