చండీగఢ్ : పంజాబ్లో ఓ ప్రైవేటు బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని ముక్త్సర్లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో మంది గాయాలకు...
తిరుపతి : తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. వారం రోజులుగా చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో పడిరది. దీంతో...
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కోసం చూస్తున్న వారికి యాపిల్ ఇండియా అదిరే గుడ్న్యూస్ చెప్పింది. ఆయా ఫోన్లను బట్టి ఏకంగా రూ. 6 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు బుక్ చేసుకునే వారికి ఈ తగ్గింపు లభించనుంది. ఏ ఫోన్ మోడల్ పై ఎంత తగ్గింపు ఉందో ఇప్పుడే తెలుసుకోండి మరి....
వరల్డ్ కంప్ వేళ పాకిస్థాన్ జట్టులో వివాదాలు
వైస్ కెప్టెన్ షాబాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పిస్తారనే వార్తలు
వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ.. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో వివాదాలు తీవ్రం అవుతున్నాయి. ఓ వైపు బాబర్, షాహీన్ అఫ్రిదీ మధ్య వాగ్వాదం ఘర్షణ తాలూకూ ప్రభావం కొనసాగుతుండగానే.. మరోవైపు వైస్ కెప్టెన్...
భార్యాభర్తలు, పిల్లలతో సహా కుక్కలను షూట్ చేసి చంపేశారు!
చికాగో : అమెరికాలోని చికాగో లో దారుణం జరిగింది. రోమియోవిల్లే ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోని భార్యాభర్తల్ని, వారి ఇద్దరి పిల్లల్ని, ఆ ఇంట్లో ఉన్న మూడు కుక్కలను కూడా కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఆ జంటను ఆల్బర్టో...
ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు..
టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
ఎల్బీనగర్ : జి.హెచ్.ఎం.సి.ఎల్బీనగర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్ నగర్ సర్కిల్ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్.బి.పాస్ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ...
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎన్నుకోండి
వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
వికారాబాద్ జిల్లా : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్ బెల్లంకొండ సాయి...
వక్స్ బోర్డు ఆశిర్ ఖానా స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం..
రాత్రివేళలో అక్రమంగా ఖనీలు నాటి రేకులతో షెడ్డు నిర్మాణం..
ప్రభుత్వ వక్స్ బోర్డ్ నుండి 2 గుంటల 30 గజాల స్థలం..
పోలీస్ స్టేషన్లో లింగాపురం ముస్లిం కమిటీ ఫిర్యాదు..
చెన్నారావుపేట : ప్రభుత్వ వక్స్ బోర్డు ఆశిర్ ఖానా స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపట్టిన సంఘటన...
తెలంగాణలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారు: ఒవైసీ
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికార పీఠంపై ఉన్నప్పుడు దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేతపై… సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్పై చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ నమోదైన సంగతి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...