బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
అమ్మవారి సేవలో రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఏకంగా కార్పొరేటర్లుగా గెలవడం అమ్మవారి చలవే అంటున్న మహిళా నేతలు..
స్థానికత్వంతో ప్రజలకు - ఆస్తికత్వంతో భక్తులకు చేరువవ్వడంలో వీరికి వీరే సాటి…
సికింద్రాబాద్ లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న డివిజన్లు...
ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం..
భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు..
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. నేడు బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరుగనుంది. చారిత్రాత్మకమైన మహంకాళి అమ్మవారి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. దీన్ని...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...