Monday, May 20, 2024

secunderabad

అమ్మవారి నామ స్మరణతో..అలరారిన ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం..

దారులన్నీ ఉజ్జయిని మహంకాళి జాతర వైపే. అమ్మవారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ దత్తాత్రేయ,ఈటెల రాజేందర్ .. బంగారు బోనంతో ఎమ్మెల్సీ కవిత, ప్రిన్సిపాల్ సెక్రటరీశాంతి కుమారి.. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాలు...

ఉజ్జయిని అమ్మవారి సన్నిధిలో నడ్డా , కిషన్ రెడ్డి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ముగ్గురమ్మల మూలపుటమ్మకు ఇద్దరమ్మల బోనాలు.(జాతర స్పెషల్)

అమ్మవారి సేవలో రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఏకంగా కార్పొరేటర్లుగా గెలవడం అమ్మవారి చలవే అంటున్న మహిళా నేతలు.. స్థానికత్వంతో ప్రజలకు - ఆస్తికత్వంతో భక్తులకు చేరువవ్వడంలో వీరికి వీరే సాటి… సికింద్రాబాద్ లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న డివిజన్లు...

నేడే లష్కర్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు..

ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు.. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. నేడు బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరుగనుంది. చారిత్రాత్మకమైన మహంకాళి అమ్మవారి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. దీన్ని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -