- గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్లకు అంతరాయం
- నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు
- మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ను, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ను నిలిపివేసిన అధికారులు.
తప్పక చదవండి
-Advertisement-