Monday, April 29, 2024

schools

తమిళనాట తుఫాన్‌ బీభత్సం

భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం నీటమునిగిన ఎయిర్‌ పోర్టు విమానరాకపోకలు రద్దు గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి పాఠశాలలకు సెలవుల ప్రకటన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం చెన్నై : తుఫాన్‌ ప్రభావంతో చెన్నైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరమంతా వరదలు ముంచెత్తుతున్నాయి. మిగ్జాం తుఫాన్‌ కారణంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో గట్టి ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీళ్లు...

పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌

గుర్తించే పనిలో పడ్డ పోలీసులు బెంగళూరు : బెంగళూరులో బెదరింపు మెయిల్స్‌ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మెయిల్‌ అడ్రస్‌ ల నుంచి బెంగళూరులోని 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయాన్ని స్కూళ్ల యాజమాన్యాలు పోలీసులకు చేరవేశారు. భయంతో పిల్లలను ఇళ్లకు పంపించారు. ఆయా బడులకు చేరుకున్న పోలీసులు...

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

స్కూళ్లకు పదిరోజుల సెలవు న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా ఢిల్లీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎప్పుడూ ఎండాకాలం సెలవులు చూసిన పిల్లలు.. ఇప్పుడు చలికాలం సెలవులు ఎంజాయ్‌ చేస్తున్నారు. నవంబర్‌ 9 నుంచి 18వ తేదీ 10 రోజులపాటు శీతాకాలం సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పుడు చలికాలమే.. కాకపోతే పొల్యూషన్‌ కాలం నడుస్తుంది. ఊపిరి తీసుకోవటానికి...

తమిళనాడులో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, తమిళనాడులోని 5 రాష్ట్రాల్లో వర్షం...

అర్హతలు లేకపోయినా పాఠశాలలకు అనుమతులు ఇస్తాం..

కాస్త పలుకుబడి ఉంటే చాలు.. ఇంట్లో అయినా ఇస్తాం.. వంటింట్లో అయినా ఇస్తాం.. అకాడమీ పేరుతో పాఠశాల నిర్వహణకు అనుమతిస్తాం కానీ మాకంటూ ఒక ఫీజు ఉంటది అది చెల్లిస్తే సరిపోతుంది.. డీఈవోలు, ఎంఈఓల పైన ఏసీబీ దాడులు నిర్వహించాలి.. సీ.జే.ఎస్‌ అధ్యక్షులు మాసారం ప్రేమ్‌ కుమార్‌ డిమాండ్‌.. హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖ విభాగం రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ పైన...

ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో గోండు చెంచు విద్యార్థుల అరి గోసలు..

హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ లో ఉద్యోగుల గోల్ మాల్.. విధులు నిర్వహించకుండానే జీతాలు తీసుకుంటున్న వైనం.. ఆగడాలు చేస్తున్న నాన్ ట్రైబల్ ఉద్యోగులు.. విద్యకు దూరమవుతున్న ఆదివాసీ తెగల విద్యార్థులు… తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి తొమ్మిది విద్యార్థి తెగలను ఉన్నత చదివే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నల్లగొండ జిల్లా, దేవరకొండ...

దండు గ్రామంలో శిథిలావస్థలో పాఠశాల…

భయాందోళనలో విద్యార్థులు….మఖ్తల్‌ : మఖ్తల్‌ మున్సిపాలిటీ పరిధిలోని దండుగ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే వరుసగా కురుస్తున్నవర్షాలకు పాఠశాలలోని రెండు గదుల్లో పెచ్చులూడటంతోపాటు గోడలకు బీటలువారి, ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకరస్థితికి చేరుకుంది. దీంతో పాఠశాలలోని ఆ రెండు గదుల్లో కేవలంసా మాన్లకు మాత్రమే పరిమితం చేశారు. విద్యార్థులను బయట...

ఆజ్ కి బాత్

భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలుసు..హైదరాబాద్ నగరం ఎంత సురక్షితమో తెలుసు..తేలికపాటి వానలకే రోడ్లు తేలిపోతాయని తెలుసు..ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మీకు తెలియదు..ఒక రోజు ముందే బడులకు సెలవు ప్రకటిస్తేమీ సొమ్మేంపోయింది.. తీరా పిల్లల్ని స్కూళ్లకుపంపించాక.. అప్పుడు నిద్రలేచి.. మొహం కడుక్కునిసెలవలు ప్రకటించారు అమాత్యులు..బడుల్లో దిగబెట్టిన తమ పిల్లలనుఇంటికి తీసుకురావడానికి తల్లి దండ్రులుపడ్డ...

హిమాన్స్ అన్నా మా స్కూల్‌ను దత్తత తీసుకోవా..!

కల్వకుంట్ల హిమాన్షుకు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు తమ స్కూల్‌ను కూడా దత్తత తీసుకోవాలంటూ విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :"హిమాన్షు అన్నా.. మా స్కూల్‌లో వాష్ రూమ్స్‌ సరిగ్గా లేవు.. మాకు బెంచీలు బాలేవు.. ఇక కంప్యూటర్లు లేనే లేవు. మంచి స్కూల్ డ్రెస్సులు, కరాటే,...

ఘనంగా స్వచ్ఛత పఖ్వడా ముగింపు వేడుకలు

గోదావరి ఖని : స్వచ్చత పఖ్వడా కార్యక్రమం ముగింపు వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్జీ-1 జీయం చింతల శ్రీనివాసు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆర్‌ జీవన్‌ లో అన్ని గనులు డిపార్ట్‌ మెంట్స్‌, పాఠశాలలు, సింగరేణి రెసిడెన్సియల్‌ కాలని, ఆసుపత్రులలో పరిశుభ్రత పర్యావరణం, కాలుష్య నివారణ కార్యక్రమం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -