సికింద్రాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తార్నాక డివిజన్ లాలాగూడ లోని తక్షశిల పాఠశాలలో కార్నివాల్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ నాలెడ్జ్ షో ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రత్యేకంగా బ్లూటూత్ రోబో పిల్లలను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తను ప్రీత్...
చౌటుప్పల్ : ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న ప్రవేట్ స్కూల్ బస్సులపై భువనగిరి జిల్లా రవాణా అధికారి వై సురేందర్ రెడ్డి అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రవేట్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ స్కూళ్లకు సంబంధించిన ఏడు బస్సుల పర్మిట్, ఇన్సూరెన్స్, ఎఫ్ సి,,ఓవర్...
పిల్లల సంక్షేమం, స్కూల్ల ఆధునీకరణ కోసం రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ , పుణె, బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్, ఉధంపుర్ల లోని ఆశా స్కూల్లు ఆధునీకరణ, సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల సంక్షేమం పట్ల రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఏడబ్ల్యూడబ్ల్యూఏ తమ దీర్ఘకాల నిబద్ధతను ప్రకటించాయి....
పారిస్ : ఫ్రాన్స్లోని ఒక స్కూల్లో వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో పలువురిపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉత్తర ఫ్రాన్స్లోని అరాస్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గంబెట్టా హైస్కూల్లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. స్కూల్ ప్రాంగణంలో ఉన్న టీచర్లు, సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడి చేశాడు....
20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్ బాసిల్ స్కూల్కు చెందిన బస్సు జడ్చర్ల`మహబూబ్నగర్ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో విద్యార్థులు...
నిండు కుండలా మారిన రెండవ వీధి సీసీ రోడ్డు..
పత్రికల్లో కథనాలు ప్రచురించిన తీరుమార్చుకోని పాలకవర్గం..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే పాలకవర్గం పనితీరు..
రెండవ వార్డులో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు..
కాలనీవాసులు మొర పెట్టుకున్నా నేనేం చేయాలి అంటున్న సర్పంచ్..
మూడు నెలలుగా చెప్తున్నా పట్టించుకోవడం లేదంటున్న బాధితులు.
పై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్న కాలనీవాసులు..
లేనియెడల జిల్లా...
ఉపాధ్యాయుల ఆలస్యంతోఆరుబయటే విద్యార్థుల ఎదురుచూపులు
కొన్ని బడులలో సబ్జెక్టు టీచర్లే లేరు..
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
కారేపల్లి : ఏజెన్సీ మండలమైన సింగరేణిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. దూర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడంతో సమయపాలన పాటించక క్లాసులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. కొన్ని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు బోధించే...
హైదరాబాద్, ఏబీవీపీ తెలంగాణ శాఖ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ / కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా చేస్తున్న విద్యా వ్యాపారాన్ని నియంత్రించకుండా మొద్దు నిద్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం.
డిమాండ్స్ :-
సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు,డ్రెస్ లు అందించాలి. 2. ప్రభుత్వం...
ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం చోటు చేసుకుంది. అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఏడీఎఫ్)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘ఏడీఎఫ్ కు...
నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు
నాగిరెడ్డి...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...