Sunday, April 28, 2024

school

విద్యార్థులు ఎటుపోతే నాకేంటి…!

విధులు మరచిన వార్డెన్‌ కానరాని విద్యార్థుల సంరక్షణ ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో వసతిగృహం రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న విద్యార్థులు వసతి గృహంలోని విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంక్షేమ అధికారి(వార్డెన్‌) విధులు మరిచాడు.ఆ విద్యార్థులు ఎటుపోతే నాకేంటి అని పర్యవేక్షణను గాలికి వదిలేశాడు.ప్రయివేట్‌ వ్యక్తులకు వసతి గృహం విద్యార్థులను అప్పజెప్పి విధులకు డుమ్మా కొడుతున్నాడు. అడిగేవారు లేకపోవడంతో వార్డెన్‌ ఇష్టారాజ్యంగా...

శిధిలావస్థకు విద్యాలయం

ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల అభివృద్ధికి నోచుకోని పాఠశాల భయం భయంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని పాలకులు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి కేవలం మాటలకు పరిమితమవుతున్నాయి. నాయకులు అధికారులు చెప్పిన మాటలకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన దాఖలలు కనిపించడం లేదు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత...

ట్యాబ్‌లతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు

వారికి చదువువ అందుబాటులోకి తేవడమే లక్ష్యం గతంలో చంద్రబాబు ఇలాంటి పనులు చేయలేదు చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు చింతపల్లి : ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ది కలుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఓ మంచి పనిని చేపట్టామని అన్నారు. గతంలో...

వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచుతాయి

సికింద్రాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తార్నాక డివిజన్‌ లాలాగూడ లోని తక్షశిల పాఠశాలలో కార్నివాల్‌ ఆఫ్‌ క్రియేటివిటీ అండ్‌ నాలెడ్జ్‌ షో ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రత్యేకంగా బ్లూటూత్‌ రోబో పిల్లలను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ తను ప్రీత్‌...

ఫిట్నెస్‌ లేని స్కూల్‌ బస్సులపై కొరడా జులిపించిన అధికారులు

చౌటుప్పల్‌ : ఫిట్నెస్‌ లేకుండా తిరుగుతున్న ప్రవేట్‌ స్కూల్‌ బస్సులపై భువనగిరి జిల్లా రవాణా అధికారి వై సురేందర్‌ రెడ్డి అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రవేట్‌ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ స్కూళ్లకు సంబంధించిన ఏడు బస్సుల పర్మిట్‌, ఇన్సూరెన్స్‌, ఎఫ్‌ సి,,ఓవర్‌...

దేశవ్యాప్తంగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ ద్వారా 32 ఆశా స్కూల్‌లు

పిల్లల సంక్షేమం, స్కూల్‌ల ఆధునీకరణ కోసం రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ : న్యూఢిల్లీ , పుణె, బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్‌, ఉధంపుర్‌ల లోని ఆశా స్కూల్‌లు ఆధునీకరణ, సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల సంక్షేమం పట్ల రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, ఏడబ్ల్యూడబ్ల్యూఏ తమ దీర్ఘకాల నిబద్ధతను ప్రకటించాయి....

ఫ్రాన్స్‌లో దారుణం … స్కూల్‌ టీచర్‌పై కత్తితో దాడి

పారిస్‌ : ఫ్రాన్స్‌లోని ఒక స్కూల్‌లో వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో పలువురిపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గంబెట్టా హైస్కూల్‌లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. స్కూల్‌ ప్రాంగణంలో ఉన్న టీచర్లు, సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడి చేశాడు....

జడ్చర్లలో పెను ప్రమాదం

20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌కు చెందిన బస్సు జడ్చర్ల`మహబూబ్‌నగర్‌ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో విద్యార్థులు...

ఇది చెరువు కాదు..బండాపోతుగల్‌ బడి బాట

నిండు కుండలా మారిన రెండవ వీధి సీసీ రోడ్డు.. పత్రికల్లో కథనాలు ప్రచురించిన తీరుమార్చుకోని పాలకవర్గం.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే పాలకవర్గం పనితీరు.. రెండవ వార్డులో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు.. కాలనీవాసులు మొర పెట్టుకున్నా నేనేం చేయాలి అంటున్న సర్పంచ్‌.. మూడు నెలలుగా చెప్తున్నా పట్టించుకోవడం లేదంటున్న బాధితులు. పై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్న కాలనీవాసులు.. లేనియెడల జిల్లా...

సార్‌..మేము వచ్చాము..మీరెక్కడా..?

ఉపాధ్యాయుల ఆలస్యంతోఆరుబయటే విద్యార్థుల ఎదురుచూపులు కొన్ని బడులలో సబ్జెక్టు టీచర్లే లేరు.. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. కారేపల్లి : ఏజెన్సీ మండలమైన సింగరేణిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. దూర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడంతో సమయపాలన పాటించక క్లాసులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. కొన్ని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు బోధించే...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -