2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి
ఈ మిషన్ కింద వంద నగరాలు ఎంపిక చేసిన కేంద్రం
ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండర్లు..
టెండర్ను దక్కించుకున్న ఎస్ఆర్విఎస్ ఇండస్ట్రీస్
ఏబుల్డ్ పార్క్ నిర్మాణం రద్దు చేసిన కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్
డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందిచిన తర్వాత రద్దు...
ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ
మల్కాజ్గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ
బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ను బరిలోకి..
పార్టీ ఆఫీస్లకుక్యూ కడుతున్న అశావాహులు
రసవత్తరంగా మారిన పార్లమెంట్ రాజకీయం
లోక్సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్
మోడీ విజయం ఖాయమంటున్న టీ బీజేపీ
హస్తానికి ఎదురులేదంటున్న తెలంగాణ కాంగ్రెస్
హైదరాబాద్ :- లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్...
ప్రధాని నరేంద్ర మోడీ అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. గురువారం నాడు ఢిల్లీలో ముస్లిం మత ప్రముఖులు మోడీని అతని నివాసంలో కలిశారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీపై కప్పేందుకు చాదర్ను అందజేశారు. ప్రధాని మోడీ ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిస్తారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం...
అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం
లక్షద్వీప్ లో ఇటీవల మోడీ పర్యటన
లక్షద్వీప్ ను ప్రోత్సహించాలనేలా ట్వీట్లు
అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
మండిపడుతున్న భారతీయులు
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల అధికార పక్ష నేతలు విషం చిమ్మడం తెలిసిందే. అయితే ఎవరూ కూడా మాల్దీవుల అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంలేదు. మద్దతు సంగతి అలా...
రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా
జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం
దాదాపు 6 వేల మందికి ఆహ్వానాలు
సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం
జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియన్ నాయకురాలు...
ఛతీస్గడ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
ఛతీస్గడ్ : ఛతీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తన స్టార్ క్యాంపెయినర్లతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రెండు రాష్ట్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు విశేషమైన...
ఇది శాంతి సమయం..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై మోడీ కామెంట్లు..
పీ20 సదస్సులో ప్రధాని మోదీ..
న్యూఢిల్లీ : ‘పార్లమెంట్-20’ సమ్మిట్ అంటే పీ - 20 భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పీ-20 దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశం మహాకుంభ్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మీరందరూ...
కేటీఆర్ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు
ఎన్డీఎలో చేరుతానని వచ్చినా ఒప్పుకోలేదు
అవినీతి కారణంగానే కేసీఆర్ను దూరం పెట్టా
ఓ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ
కేసీఆర్ను ఓడిరచేందుకు ముందుకు రావాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండూ ఒక్కటే
నిజామాబాద్ వేదికగా ప్రధాని మోడీ విమర్శలు
‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్కు...
షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ..
వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంఖుస్థాపన..
పలు ప్రారోంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ
హైదరాబాద్ : ఒక్కరోజు విశ్రాతి తరువాత రెండోసారి తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. ఇక ఆ...
ఆమోదించిన రాష్ట్రపతి
ఇది చారిత్రాత్మకం అంటున్నవిశ్లేషకులు..
జండర్ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూ ఢిల్లీ : మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభల ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ చట్టం బిల్లును...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...