ఆమోదించిన రాష్ట్రపతి
ఇది చారిత్రాత్మకం అంటున్నవిశ్లేషకులు..
జండర్ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూ ఢిల్లీ : మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభల ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ చట్టం బిల్లును...
అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న భారతీయ మహిళలు
మహిళలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోన్న బీజేపీ ప్రభుత్వం
రోజ్గార్ మేళా ద్వారా అభ్యర్థులకు నియామక పత్రాలు
వర్చువల్గా నియామక పత్రాలను అందజేసిన ప్రధాని
న్యూఢిల్లీ : భారతీయ మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని మహిళలకు తమ ప్రభుత్వం.....
వర్షంలో పెడితే పూర్తిగా నాశనమే!
మధ్యప్రదేశ్ను పేద రాష్ట్రంగా మార్చింది
కాంగ్రెస్ హయాంలో చాలా రంగాల్లో వెనకబాటు
మధ్యప్రదేశ్ కార్యకర్తల మహాకుంభ్లో మోడీ
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లో చాలా కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని బిమారు(పేద) రాష్ట్రంగా మార్చిందని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తుప్పు పట్టిన ఇనుము లాంటిదని.. వర్షంలో పెడితే...
వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కాచిగూడ రైల్వే స్టేషన్లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్ తమిళి సై..
దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి..
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్లో జెండా ఊపి...
ప్రధానితో బాటు కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దిగ్గజాలు..
నమో అని రాసివున్న జెర్సీని ప్రధానికి బహూకరించిన సచిన్..
శివతత్వం ఉట్టిపడేలా నిర్మించిన స్టేడియం..
బీసీసీఐ రూ. 330 కోట్లు,యూపీ ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చిస్తూ నిర్మాణం..
వారణాసి : ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్ర మంలో భారత క్రికెట్ దిగ్గజాలు....
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే…
వచ్చే ఎన్నికలలో 74 - 78 సీట్లు గెలవబోతున్నాం..
ఇచ్చిన 6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో నెరవేరుస్తాం..
పత్రికా సమావేశంలో కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క..
బోనకల్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు....
ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ
వచ్చే వారమే అసెంబ్లీ సమావేశాలు
అమరావతి : సిఎం జగన్ బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలుస్తారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తిరిగి వచ్చాక వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వినాయక...
ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం
పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకం
యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుంది
సౌదీ యువరాజుతో భేటీలో మోడీభారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత...
భారత్పై జీ20 నేతల ప్రశంసలు
సదస్సుపై సభ్య దేశాల అధినేతల హర్షంన్యూఢిల్లీ : ఢిల్లీ లో జరిగిన 18వ జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుపై అన్ని దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ అంశంపై భిన్న వైఖరులు కలిగి ఉన్న అమెరికా, రష్యా కూడా సదస్సు నిర్వహణ అద్భుతంగా జరిగిందని తెలిపాయి. జీ20లోని ప్రధాన భావన...
సదస్సును ప్రారంభించిన ప్రధాని మోడీ
మొరాకో భూకంప మృతులకు నివాళి
జీ20 దేశాల కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం
న్యూఢిల్లీ : భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోడీ...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...