Monday, May 20, 2024

naara lokesh

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

లోకేశ్‌ పాదయాత్రతో మళ్లీ దూకుడు నేడు తిరుమలకు రానున్న బాబు బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌ అమరావతి : ఎపిలో అధికార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు కేసుల్లో బెయిల్‌ పొందారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక తన...

కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర

ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. . ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు....

రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌ కుట్రలతో చంద్రబాబును జైలుకు పంపారు మంత్రుల అవినీతిని జైలకు పంపిస్తాం కోనసీమలో తిరిగి ప్రారంభమైన లోకేశ్‌ యువగళం అంబేడ్కర్‌ కోనసీమ : రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు....

పేదల ప్రాణాలతో చెలగాటం

ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామన్న ఆసుపత్రుల అసోసియేషన్.. నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిందన్న లోకేశ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు రూ. 1,000 కోట్ల బకాయిలు...

ఇంకెంతమంది బలికావాలి జగన్‌ : నారా లోకేష్‌

అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ అసమర్థపాలనకు ఇంకెంతమంది బలికావాలన్నారు. శనివారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వేలకోట్ల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండులో బస్సు...

ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలన్నా వ్యాఖ్యలపై నారా లోకేశ్ స్పందన..

వై ఎపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ కార్యక్రమం నేటి నుంచి కార్యక్రమం ప్రారంభం జగన్ ఎందుకు కావాలని ప్రజలు కూడా అదే అడుగుతున్నారంటూ లోకేశ్ వ్యాఖ్యలు ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలంటూ వైసీపీ నేటి నుంచి 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు....

రైతులను కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం : నారా లోకేశ్‌

అమరావతి : రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కామెంట్స్‌ నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్‌ విూటింగ్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో...

జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్న లోకేశ్..

రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా… తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు...

జగన్‌ పోతనే రాష్ట్రానికి పీడ విరగడ : నారా లోకేశ్‌

అమరావతి : సైకో జగన్‌ పోతేనే ఏపీకి పట్టిన పీడ విరగడవుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ ‘‘జగన్‌రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని చంపితే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం...

హారన్‌ కొడితే హత్యాయత్నం చేస్తారా : నారా లోకేశ్‌

అమరావతి : వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ వివేకను వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన అమరావతిలో విూడియాతో మాట్లాడుతూ నెల్లూరు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -