Thursday, May 9, 2024

naara lokesh

వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందన

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6 వేల డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో లోకేష్.. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరు జగన్. అంటూ తనదైన...

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం

జనవరి 4నుంచి జయహో బిసి కార్యక్రమం నిర్వహణ తెలుగుదేశం బిసిల పుట్టినిల్లు…న్యాయం చేసింది మేమే టిడిపి-జనసేన మధ్య అద్భుత సమన్వయం ఉంది వ్యూహం సినిమా నిర్మాత సిఎం జగన్మోహన్ రెడ్డే నేను సజ్జల, రఘురామిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలా? విలేకరుల సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి : రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ...

రెడ్‌ బుక్‌ అంశంపై స్పందించిన న్యాయస్థానం

నారా లోకేష్‌కు నోటీసులు జారీ అమరావతి : రెడ్‌ బుక్‌ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌?కు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేపట్టిన రోజు నుంచి అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని అరోపించారు. అడుగడుగునా తనకు అడ్డు తగులుతున్నారని నిరసనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే...

ఉద్యమాంధ్రప్రదేశ్‌గా ఆంధ్రా..

హామీలు నెరవేర్చడంలో జగన్‌ విఫలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని ఇందుకు సమ్మెలే నిదర్శనమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన...

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసు

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు లోకేశ్‌పై ఎసిబి కోర్టులో మరో పిటిషన్‌ విజయవాడ : ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు శుక్రవారం...

ముగిసిన లోకేశ్ యువగళం

పోలిపల్లెలో యువగళం నవశకం సభ హాజరైన చంద్రబాబు, పవన్, బాలయ్య ఈ సభ నుంచే భవిష్యత్ కార్యాచరణ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట...

ముగింపుదశకు లోకేశ్‌ పాదయాత్ర

పోల్లపల్లిలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు భారీగా టిడిపి కార్యకర్తల సమక్షంలో బహిరంగ సభ విశాఖపట్నం : లోకేశ్‌ పాదయాత్ర ముగింపుదశకు చేరుకుంది. భారీ ఎత్తున ముగింపు సభను ఏర్పాటు చేసేందుకు టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో చేపట్టిన..వస్తున్న మీ కోసం పాదయాత్ర ముగిసిన చోటే యవగళం పాదయాత్ర కూడా ముగుస్తుంది. బుధవారం విజయనగరం...

మరోసారి లోకేశ్‌ పాదయాత్రకు బ్రేక్‌

కాకినాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్‌’’ తుఫాన్‌ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు ` మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి...

అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం

లోకేశ్‌ను కలిసి సమస్యలు తెలిపిన బాధులు దివ్యాంగుల చట్టం అమలుకు చర్య తీసుకుంటామని హావిూ తూర్పులో కొనసాగిన లోకేశ్‌ యువగళం యాత్ర కాకినాడ : టీడీపీ అధికారంలోకి వచ్చాక చట్టపరిధిలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేస్తామని లోకేష్‌ హావిూ ఇచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై లోకేష్‌ స్పందిస్తూ సీఎం జగన్‌పై...

ఎపిలో మళ్లీ వచ్చేది జగన్‌ ప్రభుత్వమే

మేనిఫెస్టో పథకాలు అమలు చేసిన ఘనత జగన్‌ది లోకేశ్‌ పాదయాత్ర ఓ కామెడీ షో మాత్రమే అనపర్తి పర్యటనలో మంత్రి అంబటి రాంబాబు వెల్లడి అనపర్తి : మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -