కొత్తగూడెం నియోజకవర్గంలోని మున్సిపల్ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్రప్రధాన యెర్ర కామేష్ కార్యదర్శి ఆరోపించారు. ఆయన పార్టీశ్రేణులతో కలిసి ఆదివారం ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య,ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5సంవత్సరాలకు ఒక సారి ఓట్ల...
జూన్ 4న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభకు వేలాదిగా తరలిరండి…
ఉమ్మడి జిల్లాల్లో ఎవరు గెలవాలన్నా , ఓడాలన్నాఆ అస్త్రం సీపీిఐ చేతిలోనే ఉంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
భద్రాచలం 16 మే (ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్ర వ్యాపితంగా జరిగిన ప్రజాపోరు యాత్ర స్పూర్తితో కొత్తగూడెంలో జూన్ 4న జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...