కొత్తగూడెం : భద్రతా బలగాలపై దాడికి పథకం వేసిన మావోయిస్టులను కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ వినీత్జి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.పచర్ల మండలంలో ఎన్నికల విధులకు హాజరైన భద్రత బలగాలపై దాడి చేయడానికి మావోయిస్టులు పెద్దమిడిసిలేరు అటవీప్రాంత రహదారిలో సుమారు 40కేజీల పేలుడు పదార్థాన్ని అమర్చారు.మావోయిస్టులు పన్నిన కుట్రను పసిగట్టిన పోలీసులు...
ఫుట్పాత్ కబ్జా చేస్తాం, అడిగేది ఎవరు..?
మా కస్టమర్లే వాహనాలు ఆపాలి
ఆర్కే సూపర్మార్కెట్ ఓనర్, వర్కర్ల దౌర్జన్యం..
షాపుల ముందు ప్రత్యేక వ్యక్తుల ఏర్పాటు..
పార్కింగ్ స్థలాలు లేక వాహన చోదకుల ఇక్కట్లు..
పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు..
మేమంటే పోలీసులకు భయమంటున్న యజమానులు..
ఎస్పీగారు… జర చూడరా..
కొత్తగూడెం : అంతా మా ఇష్టం మా షాపు ముందున్న రోడ్డు మా జాగీర్ మాషాపులోకి...
స్థానికులకు మొండి చేయి…
స్థానికేతరులకు పట్టాలు …
న్యాయం కోసం నిర్వాసితుల వేడుకోలు
కొత్తగూడెం : సింగరేణి కొత్త గూడెం ఏరియా లోని వికె సెవెన్ ఓపెన్కాస్ట్ భూ నిర్వాసితుల కుటుంబాలను గత ఆర్డీఓ, తహశీల్దార్ కొంతమంది నాయకులు కలిసి వీధిపాలు చేశారు. అసలు నిర్వాసితులు స్థానికులైతే స్థాని కతుల పేర్లను చేర్చి అర్హులను రోడ్డున పడేశారు. ఈపేర్ల...
అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులకు చెక్కులు అందచేత
నిధులు విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎన్.బలరామ్
కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450కోట్లను కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. సంస్థఛైర్మన్ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరామ్ హైద్రాబాద్లోని సింగరేణి భవన్ నుండి ఆన్లైన్ ద్వారా 39వేల మంది...
గణేష్ గుడికి కేటాయించిన భూమి స్వాహాకు కుట్ర..
ఆలయాల పేరుతో కబ్జాకు యత్నం..
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు..
పరారీలో కబ్జాకు యత్నించిన వ్యక్తి..
నేరచరిత్ర ఉన్నవ్యక్తి కావడంతో భయపడుతున్నకమిటీ సభ్యులు..
కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు..కొత్తగూడెం : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా, ఇతరులదా, దేవాలయ భూములా అనవసరం కబ్జా కోరులకు. ఇక ఆలయాల...
హరితహారం మొక్కలు, ఫెన్సింగ్ తొలగించి మరీ కబ్జా..
ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు..
కన్నెత్తి చూడని అధికారులు..
వేలాది యూనిట్ల విద్యుత్ చోరీ..
నిద్రమత్తులో విద్యుత్శాఖ
కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు..
కలెక్టర్ గారూ.. జర ఇటువేపు చూడండి..కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం...
మంచినీటి కష్టాలను తీర్చకపోతే మున్సిపాల్టీని ముట్టడిస్తాం
కొత్తగూడెం ప్రజల మంచినీటి కష్టాలను తీర్చకపోతే పెద్దఎత్తున మున్సిపాల్టీని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సావీరా | అన్నారు. కిన్నెరసాని నీటి సమస్యలపై జిల్లా సిపిఐ కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐప్రతినిధి బృందం రేగళ్లకాల్వతండా వద్ద ఉన్న కిన్నెరసాని పంపును ఆదివారం సందర్శించారు. కిన్నెరసాని లీకేజీ పైపైన్...