Saturday, May 4, 2024

kerala

శబరిమలలో రద్దీ కొత్త కాదు

అయ్యప్ప స్వామి భక్తులను ఇబ్బంది పెట్టడానికే ఈ కుట్ర కేరళ హిందూ ఐక్యవేదిక, అధికార ప్రతినిధి ఆర్. వి. బాబు స్వామియే శరణం అయ్యప్ప… ఓవైపు శరణు ఘోష మరోవైపు భక్తుల అరగోస. గతంలో ఎన్నడూలేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతంగా క్యూలైన్‌‌లో భక్తులు నిరీక్షిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో...

శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి అష్టాభిషేక టికెట్ల పై కేరళ హైకోర్టు నిబంధన

ప్రతిరోజు కేవలం 15 మంది భక్తులకే అవకాశం ఈ నిబంధన తెలియక ఇక్కట్లు పడ్డ భక్తులు రద్దీ దృష్ట్యా, జనవరి వరకు అమలు. హైకోర్టు ఉత్తర్వులను అమలుపరుస్తున్న తమతో భక్తులు సహకరించాలని విన్నవించిన ఆలయ పి.ఆర్.ఓ. సునీల్ శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామికి జరిపే అష్టాభిషేక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 8 రకాల వైవిధ్య దివ్య ద్రవ్యాలతో...

ఈశాన్య రుతుపవనాల ప్రభావం

కేరళ, తమిళనాడుకు భారీ వర్షసూచన చెన్నై : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్టాల్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా...

అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు

న్యూయార్క్‌ : హత్య కేసులో అమెరికాలో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. దోషికి కఠిన...

కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు

వరుసగా మూడుచోట్ల పేలుడు.. ఒకరు మృతి 40 మందికి పైగా క్షతగాత్రులు ఆ సమయంలో 2 వేల మంది ఉన్నారన్న పోలీసులు కేరళ : కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.. ఉదయం 9.30 గంటలకు తొలి పేలుడు సంభవించగా.. కొద్ది వ్యవధిలోనే రెండు...

డాక్ట‌ర్ల ప్రాణాల‌ను తీసిన గూగుల్ మ్యాప్..

కేరళలోని కొచ్చిలో వెలుగు చూసిన ఘోరం.. తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లోని కొచ్చిలో ఆదివారం రాత్రి ఘోరం జ‌రిగింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న‌ ఓ కారు పెరియార్ న‌దిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు...

నిఫా వైరస్‌ విజృంభణ

ఆరుగురుకు పెరిగిన కేసుల సంఖ్య కేరళ : అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్‌ కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్‌ వెల్లడిరచారు. ప్రస్తుతం వైరస్‌ సోకిన వ్యక్తిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల...

కేరళలో నిపా వైరస్‌ కేసుల సంఖ్య ఐదుకు…

హైరిస్క్‌ కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచన సీఎం పినరయి విజయన్‌ ఆదేశాల మేరకు వైరస్‌ వెలుగుచూసిన కోజికోడ్‌ జిల్లాలో కఠిన ఆంక్షలు వైరస్‌తో రెండు రోజులు స్కూళ్లకు సెలవు తిరువనంతపురం : కేరళలో మరో నిపా వైరస్‌ కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు...

మరో ఇద్దరికి నిఫా వైరస్‌..

ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీల ఏర్పాటు మెడికల్‌ కాలేజీలో 75 ఐసోలేషన్‌ గదులు సిద్ధం అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంకోజీకోడ్‌ : కేరళలో నిఫా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కోజీకోడ్‌లో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మంగళవారం మరో ఇద్దరికి నిఫా వైరస్‌ నిర్ధరణ కావడం వల్ల పొరుగు...

భయపెడుతున్న నిఫా వైరస్‌

కేరళ : ప్రమాదకరమైన నిఫా వైరస్‌ దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -