భారీగా మద్యం అమ్మకాలతో ఆదాయంతిరువనంతపురం : కేరళ రాష్టాన్రికి ఓనం పండుగ కిక్కిచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ రావడంతో మలయాళీలు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోయింది . మద్యం విక్రయాల ద్వారా పది రోజుల వ్యవధిలోనే ఏకంగా చంద్రయాన్-3 బడ్జెట్ను మించిన ఆదాయం...
ఢిల్లీ : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మరణం వార్తలపై దృష్టి సారించిన కేంద్ర నిఘా వర్గాలు…మావోయిస్టు పార్టీ విస్తరణలో విశేష కృషి చేసిన రాజిరెడ్డి..మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సత్తన్న మరణించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర నిఘా వర్గాలు సారించాయి..తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో...
బీజేపీ పై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ..
పార్లమెంట్ సభ్యతం పునరుద్ధరించిన తర్వాతతొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటన..
అటవీభూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర..
ఎంపీలాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిన రాహుల్..
డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ కేన్సర్ సెంటర్లోహెచ్టీ కనెక్షన్ను ప్రారంభించిన రాహుల్..
వాయనాడ్ : పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని...
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..
కేరళ కాదు ఇకనుంచి కేరళం..
తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి తక్షణమే పంపుతాం..: కేరళ సీఎం పునరాయి విజయన్..
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పేరు త్వరలో మారనుంది. కేరళ పేరు ఇక నుంచి కేరళంగా మార్పు సంతరించుకోనుంది. అధికారికంగా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...
అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం
చాందీ మృతికి ప్రధాని మోడీ సంతాపంతిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స...
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుంది. తాజాగా జైలర్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కేరళలో తలైవా సినిమా పంపిణీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. కేరళలో...
కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25...
ఎక్కడైనా దేముడికి నైవేద్యం పెట్టాలంటే పులిహార,దద్ధోజనం, చక్రపొంగలి నివేదన చేస్తారు.నూడుల్స్ మరియు చాక్లెట్ నైవేద్యాలు అందించే అనేక దేవాలయాల గురించి మీరు వినే ఉంటారు. కొన్ని దేవాలయాల్లో చేపలు, మాంసం కూడా ప్రసాదంగా ఇస్తారు. కాని ఓ ఆలయంలో మాత్రం విచిత్రంగా దేవుడికి టీ నివేదిస్తారు. ఈ వింత ఆచారం ఉన్న ఆలయం కేరళలోని...