Monday, April 29, 2024

karnataka

మతమార్పిడి వ్యతిరేక చట్టం రద్దు..( కర్ణాటక క్యాబినేట్ కీలక నిర్ణయం.. )

పాఠశాల స్థాయి హిస్టరీ సిలబస్ తో పాటువ్యవసాయ మార్కెట్ లపై చట్టం.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే చట్టాలను సరిదిద్దుతాం.. వివరాలు తెలిపిన లా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి హెచ్.కె. పాటిల్.. బెంగుళూరు, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన...

2024లో మార్పు తథ్యం…

దేశంలో కర్నాటక తరహా ఫలితాలు ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్‌ శంభాజీనగర్‌ దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు...

కుప్పకూలిన ఎయిర్ఫోర్స్ జెట్..

కర్ణాటకలోని చామరాజనగర్ లో ఘటన.. ఇద్దరు పైలెట్లు సురక్షితం.. ప్రమాదంపై విచారణకు ఆదేశించిన అధికారులు.. ఎయిర్​ఫోర్స్​ జెట్ విమానం కర్ణాటకలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం ఈ ఘటన జరిగింది. పైలట్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.. భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భార‌త వైమానిక...

హామీలు నెరవేర్చే పనిలో కర్ణాటక గవర్నమెంట్..

మాట నిలబెట్టుకునే పనిలో సీఎం సిద్దరామయ్య.. రైతుల కోసం విన్నూతన కార్యక్రమం.. అగ్రికల్చర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి పచ్చ జెండా ఊపిన సిద్దరామయ్య ప్రభుత్వం..తాజాగా రైతుల కోసం మరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. కర్ణాటక వ్యాప్తంగా నందిని డెయిరీ...

టిప్పు సుల్తాన్ సమాధికి పూజలు..

టిపికల్ గా కనిపిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. చర్చనీయాంశ మౌతున్న డీకే పోకడ.. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వార్తల్లో కనిపిస్తుంటాడు.. ఇటీవల ఆయన టిప్పుసుల్తాన్ సమాధికి పూలమాలలు వేసి, పూజలు చేసి తన పని మొదలుపెట్టారు.. దీని మర్మమేమి రామచంద్రా అంటూ విస్తుపోవడం కాంగ్రెస్...

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ దూరం!

బెంగాల్ : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఒకే భావజాలం ఉన్న పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా.. తామంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,...

కర్నాటక ఎన్నిక ఫలితాలు

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగితే, ఏకంగా 1036 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రధాన మోడీ విస్తృతంగా ప్రచారం చేసినా, ఏకంగా 19 బహిరంగ సభలు, 6 రోడ్‌ షోలు నిర్వహించినా,...

ఐక్యత అవసరమే

ఏపీ, తెలంగాణ, బెంగాల్‌, ఢల్లీిలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండాలన్న మమత కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట తాము అండగా ఉంటామని హామీ బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఓటేశారని వ్యాఖ్య కోల్‌కతా (ఆదాబ్ హైదరాబాద్) : విపక్షాల ఐక్యతపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షాల ఐక్యతపై...

ఎలక్షన్ ఎఫెక్ట్..

రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పంజాబ్ కోర్టు.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాజుకున్న వివాదం.. భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. సంగ్రూర్ కోర్టులో పిటిషన్ వేసిన హిందూ సురక్ష పరిషత్.. బెంగుళూరు, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.....

ఢిల్లీకి వెళ్లడం లేదు

నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు ఇతరుల సంఖ్యాబలం గురించి నాకు సంబంధం లేదు సీఎం ఎంపికపై కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిరచారని ఆవేదన క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే మరిన్ని సీట్లు పెరిగేవన్న డీకే సిద్దరామయ్యతో హైకమాండ్‌ చర్చలు.. అనూహ్యంగా ఢిల్లీకి డీకేకు పిలుపు న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరానేదానిపై ఉత్కంఠ వీడడం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -