Saturday, July 27, 2024

heavy rains

హై కోర్టు కు కూడా 2 రోజులు సెలవులు..

భారీ వర్షాల కారణంగా నిర్ణయం.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ హై కోర్టుకు రెండురోజులు సెలవలు ప్రకటించారు.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విదితమే..

వర్టెక్స్ నిర్వాకం.. ప్రాణ సంకటం..

కుంగిపోయిన అపార్ట్మెంట్స్.. ప్రాణభయంతో అపార్టుమెట్స్ వాసులు.. అక్రమ సెల్లార్ నిర్మాణంతో ఏర్పడ్డ ప్రమాదం.. అనుమతులు లేకుండానే నిర్మాణాలు.. ఖాళీ భూములను కబ్జా చేయడమే వర్టెక్స్ విధానం.. అధికారులను కొనేయడం అందినకాడికి ఆక్రమించుకోవడం.. వర్టెక్స్ కబ్జాలను అడ్డుకునేవారు ఎవరూ లేరా..? అపార్ట్మెంట్స్ ప్రాంతాన్ని సందర్శించిన బీజేపీ నాయకులుమొవ్వా సత్యనారాయణ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.. లింగంపల్లి, నల్లగండ్లలో ఏకంగా ఒక ప్రహరీ...

హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

అధికారులు హెచ్చరిస్తున్నారు.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కానీ స్వీయ నియంత్రణ పాటించడం ముఖ్యం.. అవసరం ఉంటే తప్ప బయటకు రాకండి.. భాగ్యనగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్ 45, రోడ్ నంబర్ 10, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్‌లో వర్షం కారణంగా పెద్దఎత్తు...

అప్రమత్తంగా వుండండి..

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్.. ఎగువున భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గోదారి.. భద్రాచలంలో అత్యవసర చర్యలు చేపట్టండి.. ఎన్.టి.ఆర్.ఎఫ్., హెలీకాఫ్టర్లను సిద్ధం చేయాలి : సీఎం.. భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరుకోవడంతో గోదావరి నది వరవళ్లు తొక్కుతోంది. ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి కళకళలాడుతోంది. ఎగువున అతి భారీ వర్షాలతో...

ఆజ్ కి బాత్

భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలుసు..హైదరాబాద్ నగరం ఎంత సురక్షితమో తెలుసు..తేలికపాటి వానలకే రోడ్లు తేలిపోతాయని తెలుసు..ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మీకు తెలియదు..ఒక రోజు ముందే బడులకు సెలవు ప్రకటిస్తేమీ సొమ్మేంపోయింది.. తీరా పిల్లల్ని స్కూళ్లకుపంపించాక.. అప్పుడు నిద్రలేచి.. మొహం కడుక్కునిసెలవలు ప్రకటించారు అమాత్యులు..బడుల్లో దిగబెట్టిన తమ పిల్లలనుఇంటికి తీసుకురావడానికి తల్లి దండ్రులుపడ్డ...

భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేసిన నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.

లోతట్టు ప్రాంతాల్లో డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి.

ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద

కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి స్థాయి.. నిజాంసాగర్‌లో భారీగా వరదనీరు.. గోదావరిలో సైతం పెరుగుతున్న నీటిమట్టం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ హెచ్చరిక వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద...

హైదరాబాద్‌లో వర్షాలు..

అధికారులను అప్రమత్తం చేసిన నగర మేయర్ విజయ లక్ష్మి.. భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సూచించారు. జోనల్‌ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్షించాలన్నారు. వరదను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొత్త సెల్లార్‌ తవ్వకాలను...

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది..

కేజ్రీవాల్‌ ఇంటిని ముంచిన వరదద నీరు.. వరద ప్రాంతాలను వీడి వెళ్లాలని ఆదేశాలు.. వజీరాబాద్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మూసివేత.. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన.. రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితిలో...

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..

ఆందోళనకు గురిచేస్తున్న ఎడతెరపి లేని వానలు.. వరదల ధాటికి కొట్టుకుపోతున్న వంతెనలు, రోడ్లు, ఇండ్లు.. నీటిపై తేలియాడుతున్న వాహనాలు.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో స్కూళ్ళు, ఆఫీసులు బంద్.. సహాయక చర్యల్లో మునిగిపోయిన అధికారులు.. భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. ఢిల్లీ, పంజాబ్​తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్​...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -