Friday, May 17, 2024

భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేసిన నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.

తప్పక చదవండి

లోతట్టు ప్రాంతాల్లో డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.

శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం.

- Advertisement -

అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.

అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు