గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించిన ప్రభుత్వం
కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరిన దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కారు.. దాసోజు...
వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కాచిగూడ రైల్వే స్టేషన్లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్ తమిళి సై..
దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి..
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్లో జెండా ఊపి...
ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ వెల్లడి..
న్యూ ఢిల్లీ : ఉద్యోగాల్లేని వృద్ధి ఎందుకని ప్రశ్నించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త సీ రంగరాజన్. ఉపాధి కల్పన దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించిన ఇక్ఫాయ్...
ఆర్టీసీ బిల్లు విలీనంపై వీడిన సస్పెన్స్
బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర
నెల రోజుల తర్వాత ఆమోదం
తమిళి సై కు ఉద్యోగుల కృతజ్ఞతలుహైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ...
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం కేసీఆర్..
పూజల్లో పాల్గొన్న మంత్రులు, సీఎస్ శాంత కుమారి..
హైదరాబాద్ :రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం...
గతంలో వెనక్కి పంపిన బిల్లులపై కూడా..
న్యాయ సలహా కోరిన గవర్నర్ తమిళి సై..హైదరాబాద్ : ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఇప్పటికే శాసన సభ, శాసన మండలి ఏక్రగీవంగా ఆమోదం పలికాయి. అయితే ఆర్టీసీ విలీన...
మరోమారు అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై..
గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైరుహాజరు కావడం శోచనీయం..
ముఖ్యమంత్రికి, గవర్నర్ కి స్నేహపూర్వక వాతావరణం ఉండాలి..
రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా పరిస్థితులు..
పుదుచ్చేరి : స్వాతంత్ర దినోత్సవ వేళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు....
టి.ఎస్.ఆర్.టి.సి. బిల్లుకు తొలగిన అడ్డంకి..
అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా, టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. ఉన్నతాధికారులతో చర్చించిన మీదట గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు బిల్లును ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. గవర్నర్...
బిల్లును పరిశీలించేందుకు కొంత సమయం కావాలన్న గవర్నర్..
ఆర్ధిక బిల్లు కావడంతో ముందుగా ఆమోదం కోసం వెళ్లిన బిల్లు..
బిల్లు గురువారమే తన వద్దకు వచ్చిందన్న గవర్నర్..
బిల్లుపై న్యాయ సలహాలు తీసుకుంటానని వెల్లడి..
నేడే సమావేశాల చివరి రోజు కావటంతో సర్వత్రా ఆసక్తి..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక బిల్లు కావడంతో...
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..
కేటీఆర్ వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్
తాను ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. మంగళవారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను వెనక్కి పంపడంపై నిన్న మంత్రి కేటీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు తమిళిసై...
కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్
ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం
కోర్టు స్టే...