మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం
ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతం
వివరాలు వెల్లడిరచిన శక్తికాంత్ దాస్
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిరచారు. అయితే ఆర్బీఐ...
హైదరాబాద్ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్లి విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు...
గవర్నర్ ఆదేశాలతో నోటిఫికేషన్ విడుదల
ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన వికాస్ రాజు
అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని...
నేడు సీఎంగా ప్రమాణ చేయనున్న రేవంత్!
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం
ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ నేతలు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణలో విజయం సాధించిండంతో ఆసల్యం చేయకుండా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారమే రాజ్భవన్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది....
తమిళిసై సౌందరరాజన్కు రాజీనామా సమర్పణ..
ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ : ఆమోదించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు ఎన్నికల్లో బీఆర్ఎస్...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైతో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని...
అగర్తలాలో వైభవంగా జరిగిన కార్యక్రమం..
ప్రమాణం చేయించిన త్రిపుర హై కోర్ట్ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్..
అగర్తల : త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు గురువారం ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్...
గవర్నర్ ని కలిసిన కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్..
హైదరాబాద్ : 46 ను రద్దు చెయ్యాలని కోరుతూ బక్కా జడ్సన్ తెలంగాణ గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిఓ వల్ల నష్ట పోయిన తెలంగాణలోని హైదరాబాద్, ఇతర జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థులు అత్యధికముగా మార్కులు వచ్చినప్పిటికి ఉద్యోగం రాని వాళ్ళు...
ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం
రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా..? : ఎంఎల్సి కవిత
హైదరాబాద్ : ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాల్లో భారత...
ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి..
కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వ్యక్తులనుఎమ్మెల్సీలుగా తీసుకోవాలా..?
అవి సేవకులకు ఇచ్చే నామినేటెడ్ పదవులు..
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.. గవర్నర్ కోటా, రాష్ట్రపతి...