బోనాలకు నాకు ఆహ్వానం అందలేదు..
రాజ్భవన్ లో బోనమెత్తిన గవర్నర్ తమిళిసై..
నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..
బోనాల సందర్భంగా దత్తన్న ఇంటికి వెళ్లిన తమిళి సై..
రాజ్ భవన్ లో ఆదివారంనాడు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనమెత్తుకున్నారు. రాజ్ భవన్ లో పనిచేసే మహిళలు ఇవాళ...
సెయిలింగ్ వీక్ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళ సై..
పోటీల్లో మహిళలు పోటీపడటం ఎంతో గ్రేట్..
ఉస్సేన్ సాగర్ ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వం బాధ్యత..
వచ్చే ఏడాదికి ఈ పరిస్థితులు మారాలని ఆశిస్తున్నా : గవర్నర్..
హైదరాబాద్లో హుస్సెన్సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముంగిపు ఉత్సవాలకు గవర్నర్ తమిళసై హాజరయ్యారు. సెయిలింగ్ పోటీల్లో మహిళలు కూడా పోటీపడటం...
గవర్నర్ కు విన్నవించిన ద్రావిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు..
హైదరాబాద్, నటి కరాటే కళ్యాణి సభ్యత్వమును మా అసోసియేషన్ సస్పెన్షన్ లో పెట్టడం అన్యాయమని గవర్నర్ కు విన్నవించారు ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు. ఖమ్మం పట్టణం లకారం చెరువులో శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో రాజకీయ నాయకుల శిలా విగ్రహం పెట్టడం సరైనది కాదని ప్రముఖ...
తాను హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసికూడా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు తనను ఆహ్వానించ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ.. తాను ఒక రాష్ట్రానికి గవర్నర్ నని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా కూడా తనను గుర్తించకపోవడం సరికాదని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్...