Friday, May 10, 2024

diputy cm

పొద్దున రాజీనామా..సాయంత్రానికి ప్రమాణస్వీకారం..

బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు ఏడాదిన్నరలో మళ్లీ కూటమి మార్చిన నితీశ్ కుమార్ మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో తొమ్మిదో...

బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు

సంపద సృష్టించే వారికి అవసరమైన సాయం చేస్తాం జాతి నిర్మాణానికి బిల్డర్స్‌ చేస్తున్న కృషికి అభినందనలు పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం.. బిల్డర్స్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి.. హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లో నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో...

పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ మేడారం జాత‌ర‌ హైద‌రాబాద్ నుండి మేడారంకు రెండువేల బస్సులు మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు వర్తిస్తుంది : భట్టి హైదరాబాద్ : వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిజానికి ప్రారంభంలో ఈ జాతర కేవలం గిరిజన ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఆ తరువాత రాష్ట్రం...

శాం పిట్రోడా రాసిన రీడిజైన్‌ ద వరల్డ్‌ పుస్తకాన్నితెలుగులో ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్లం రాజు ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి’’ ప్రపంచానికి పిలుపు హైదరాబాద్‌ : ‘రీడిజైన్‌ ద వరల్డ్‌’ పుస్తకం తెలుగు అనువాదాన్ని బంజారా హిల్స్‌లొని హోటల్‌ తాజ్‌ కృష్ణలో గల సెఫైర్‌ బాంక్వెట్‌ హాల్‌ లో ఆవిష్కరించారు.శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా,...

శాం పిట్రోడా నాకు రోల్ మోడల్

ఆయన రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదన్న బట్టి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తందని హామీ హైదరాబాద్ : టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు రోల్...

మూల్యం చెల్లించుకున్నారు!

లక్షద్వీప్‌ టూరిజంను ప్రోత్సహించేలా ప్రధాని మోదీ ట్వీట్‌ అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు తీవ్రంగా స్పందించిన భారత్‌ ప్రముఖులు, నెటిజన్లు ఓ మంత్రిని, ఎంపీని సస్పెండ్‌ చేసిన మాల్దీవుల ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ ను పర్యాటకంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఓ ట్వీట్‌ చేయగా… మాల్దీవులకు చెందిన రాజకీయ నేతలు ఆ ట్వీట్‌ ను ఎద్దేవా చేశారు....

తెలంగాణలో ప్రజాపాలన సందడి

ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమంలో తమది దొరల ప్రభుత్వంకాదన్న డిప్యూటి సిఎం భట్టి ప్రజా ప్రభుత్వంగా పనులు నెరవేరుస్తామన్న దామోదర హైదరాబాద్‌ : పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి...

పవర్‌ పై వైట్‌ పేపర్‌

(విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల.. మొత్తం అప్పు రూ.81,516 కోట్లు) నష్టాల ఊబిలోకి విద్యుత్‌ రంగం రూ. 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం అప్పులు...

విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం శ్వేతపత్రం

సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సిఎం భట్టి విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి,ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండోరోజు విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం వ్వేతపత్రం విడుదల చేసింది. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దీనిని ప్రవేశ పెట్టగా సభలో వాడీవేడీ...

తెలంగాణను అప్పులకుప్పగా చేశారు

మిగులు బడ్జెట్‌తో ఇస్తే ఐదులక్షల కోట్ల అప్పు పెట్టారు కెటిఆర్‌ వ్యాఖ్యలపై డిప్యూటి సిఎం భట్టి ఆగ్రహం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -