న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఒక వేళ కేజీవ్రాల్ను ఈడీ అరెస్ట్ చేసినా, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో కోరినట్టు ఆప్...
ఢిల్లీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రతి ఏట అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మానవ నిర్మిత, వాతావరణ సంక్షోభాల విష వలయంలో చిక్కుక్కుంటోంది. ప్రజలు ఊపిరి తీయడం ప్రాణాంతకం అవుతున్నది. గాలి నాణ్యత ప్రమాణాలు హద్దులు దాటి మహానగరవాసుల ఉసురా తీస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు దొరక్క ఢిల్లీవాసులు ప్రమాదకర పరిస్థితులతో చేసేదిలే సంసారాలు...
ఢిల్లీకి జనసేన, బీజేపీ నేతలు..
సీట్ల కేటాయింపుపై చర్చలు..
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్...
ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో...
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా.. ఢిల్లీ వేదికగా నేడు భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్ఘానిస్థాన్కు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా ఔట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. దీంతో అఫ్ఘానిస్థాన్...
భారత్ తలపడబోయే రెండో మ్యాచ్కు కూడా శుభ్మాన్ గిల్ దూరం
చెన్నై: వన్ డే ప్రపంచకప్లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్కు కూడా శుభ్మాన్ గిల్ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్కు కూడా గిల్ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం టిమిండియాతో కలిసి చెన్నైకి చేరుకున్న గిల్కు తీవ్ర...
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి
రెండు భూకంపాలు రావడంతో జనం పరుగులు
భయంతో బిక్కుబిక్కుమంటున్న ఢిల్లీ వాసులు
6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం
న్యూఢిల్లీ : ఉత్తరభారతాన్ని భూ ప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలు వణికిపోయాయి.. భూకంపం బలమైన ప్రకంపనలను అనుభవించారని మీకు తెలియజేద్దాం, అయితే కార్యాలయాలలో కూడా ఫ్యాన్లు, లైట్లు వణుకుతున్నట్లు కనిపించాయి. ఢిల్లీతో పాటు...
విజ్ఞప్తి చేసిన పీ.డీ.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షులు, మామిడికాయల పరశురాం..
హైదరాబాద్ : వచ్చే నెల 8 తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే అఖిల భారత విప్లవ విద్యార్థుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి అని రాష్ట్ర కమిటీ రూపొందించిన గోడ ప్రతీక ను, ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో (సీపీ భవన్) విద్యానగర్ లో...
లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ సమన్లు
ఈ నెల 26 వరకు సమన్లను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. శుక్ర లేదా శనివారాల్లో ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు...
కేసులో నిందితునిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్గా మారాడని వార్తలు రావటంతో.. కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ తర్వాతి రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావటం మరింత ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ నేపథ్యంలోనే అరుణ్ పిళ్లై.. బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి....
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...