మీ ఖాతా నుంచి డబ్బుల్ కట్..?
ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి..
హెచ్చరిస్తున్న సైబర్ సెక్యూరిటీ పోలీసులు..
హైదరాబాద్ : లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును క్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ ప్రెస్ చేయండి’ అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు...
హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తున్నది. అయితే తనను అరెస్టు చేయవద్దు అంటూ ఇప్పటికే ఆయన కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడు...
వివాహమైన నాలుగు నెలలకే భార్యపై అనుమానం
ఈ తెల్లవారుజామున హత్యచేసి బైక్పై పోలీస్ స్టేషన్కు
ఆగివున్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి
ఆదిలాబాద్ : వివాహమై నాలుగు నెలలు కూడా కాకుండానే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసి ఆపై పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదిలాబాద్లో జరిగిందీ ఘటన....
వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం
ఆరుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మృతుల...
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఘటనవనపర్తి : భార్యతో గొడవపడిన ఒక వ్యక్తితో కోపంతో రగిలిపోయి అత్తింటికి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారని భావించి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అయితే లక్కీగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వనపర్తి...
భర్తను గొడ్డలితో నరికి..ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య
ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది.
కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసింది.
ఆపై బాడీని ఐదు ముక్కలు చేసి కాలువలో పడేసింది.
ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్ కు చెందిన రామ్ పాల్ (55), దులారో దేవి భార్యా...
సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో చెలరేగుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు ఏదో రూపంలో అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. బాధితుల కష్టార్జితాన్ని క్షణాల్లోనే లూటీ చేస్తున్నారు. తాజాగా ఓ స్కామర్ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసి పేమెంట్ చేసినట్టు నకిలీ స్క్రీన్షాట్ను చూపడంతో జ్యూవెలర్ ఏకంగా...
ఆన్లైన్లో వచ్చే లింక్స్, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.. ఇన్స్టాగ్రామ్లో తాము సూచించిన పేజీలకు రేటింగ్ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు...
కదులుతున్న సెలెబ్రెటీల డొంక..
రాయదుర్గం డ్రగ్స్ కేసులో కీలక మలుపు..
వినియోగదారుడని వదిలేసిన రఘు తేజ అరెస్ట్.
నెల రోజుల తర్వాత కళ్లు తెరిచిన సైబరాబాద్ పోలీసులు.
పోలీసులు వ్యవహారంపై యాంటీ నార్కోటిక్ టీం నజర్.
అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం పీస్ లో అప్పగింత..
పెద్దల ఒత్తిళ్లతో రఘుతేజ కు 41(ఏ) నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చే ప్రయత్నంలో...