Monday, April 29, 2024

Contonment

దళితులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి: మంత్రి తలసాని

కంటోన్మెంట్‌ : దళితులు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని తన నివాసం వద్ద బన్సీలాల్‌ పేట కు చెందిన 6 గురు లబ్దిదారులకు దళిత...

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ వార్డు 5 పరిధిలోని సంజీవయ్య నగర్‌లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డప్పు దరువులతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనంది తతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ బస్తీ దవాఖానను ప్రారంభించారు....

బోనాల ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కంటోన్మెంట్‌ : తెలంగాణ ప్రజలు బోనాల ఉత్సవాలను సంతోషంగా ,గొప్పగాఆలో జరుపుకోవాలన్న చనతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్‌ దేవాలయాలకు కోడా ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని మల్టి పర్ఫస్‌ ఫంక్షన్‌...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -