కుంటను కనుమరుగు చేస్తున్న వరీటెక్స్ విరాట్….
స్థానిక కార్పొరేటర్ కనుసనల్లోనే రామసముద్రం కుంట రాక్షసుల పాలు….
వరీటెక్స్ విరాట్ లో కార్పొరేటర్ వాటా ఎంత?
అవినీతికి కేరాఫ్ గా మారుతున్న రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు….
పక్క ప్రణాళికతోనే కుంటలు, చెరువులలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేస్తున్న వైనం…
వరిటెక్స్ నిర్మాణ సంస్థకు కొమ్ముకాస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు….
ముఖ్యమంత్రి ఆశయానికి గండి...
బెంగాల్ : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఒకే భావజాలం ఉన్న పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా.. తామంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,...
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగితే, ఏకంగా 1036 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రధాన మోడీ విస్తృతంగా ప్రచారం చేసినా, ఏకంగా 19 బహిరంగ సభలు, 6 రోడ్ షోలు నిర్వహించినా,...