Tuesday, April 23, 2024

chennai

తమిళనాట ఘోర రోడ్డు ప్రమాదం

టీకొట్టులోకి దూసుకెళ్లిన ట్రక్కు ప్మాదంలో ఐదుగురు దుర్మరణం చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు టీ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పుదుక్కోట్టై జిల్లాలో తిరుచ్చి ` రామేశ్వరం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చి -...

తమిళ సినీరంగంలో విషాదం

నటుడు విజయకాంత్‌ మరణం సంతాపం ప్రకటించిన మోడీ, కమల్‌, ఎన్టీఆర్‌ చెన్నై : తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్దారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి...

తమిళనాడులో రోడ్డు ప్రమాదం…

తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి చెన్నై బైపాస్‌ రోడ్డు వద్ద ఘటన శబరిమల నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొన్న వైనం అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు...

ఆహారం కోసం అల్లాడుతున్న చెన్నైవాసులు

చెన్నై : మిచాంగ్‌ తుఫాను చెన్నైని అతలాకుతలం చేసింది. వరదలు, వర్షాలతో 12 మంది మరణించారు. వర్షం ఆగి 72 గంటలు గడిచినా.. దక్షిణ చెన్నైలోని చాలా వీధులు నీటిలో మునిగి ఉన్నాయి. వేలాది మంది నిత్యావసరాలు లేక, విద్యుత్‌ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలను...

550 విమానాలు రద్దుచేసిన ఇండిగో

చెన్నై : మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం వర్షం తెరిపినివ్వడంతో రన్‌వేపై నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో విమానాల రాకపోకలను మధ్యాహ్నం...

తమిళనాట తుఫాన్‌ బీభత్సం

భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం నీటమునిగిన ఎయిర్‌ పోర్టు విమానరాకపోకలు రద్దు గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి పాఠశాలలకు సెలవుల ప్రకటన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం చెన్నై : తుఫాన్‌ ప్రభావంతో చెన్నైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరమంతా వరదలు ముంచెత్తుతున్నాయి. మిగ్జాం తుఫాన్‌ కారణంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో గట్టి ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీళ్లు...

సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చెన్నై (ఆదాబ్‌ హైదరాబాద్‌): సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. కరూర్‌ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లా డుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యల ను ప్రస్తావిం చారు. మధ్యప్ర దేశ్‌...

తన వ్యాఖ్యలను వక్రీకరించారు : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌

చెన్నై : సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. కరూర్‌ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తాను సనాతన...

తుపాను కారణంగా ఇద్దరు మృతి… పలు రైళ్లు నిలిపివేత

చెన్నై : మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్‌ ధాటికి రాజధాని చెన్నై లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్‌ లో కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఎఫెక్ట్‌ రైల్వే...

15 ఏళ్లకే వివాహం… ప్రశ్నించినందుకు భార్య హతం

చెన్నై : వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కానీ అతను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భర్తను...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -