మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో...
చెన్నై: భారత జి20 అధ్యక్షతన ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ (ఇసిఎస్డబ్ల్యుజి) మంత్రుల సమావేశం శుక్రవారం చెన్నైలో ప్రారం భమైంది. వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ‘యుఎన్ క్లైమే ట్ కన్వెన్షన్’, ‘పారిస్ ఒప్పందం’ ప్రకారం కట్టుబాట్లపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పర్యావరణ,...
కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు..
తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్థిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్థి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. తిరుపుర్ జిల్లా ఉడుమలై పేట్కు చెందిన రాజమ్మాళ్...
సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అడ్మిన్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ఎంఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి....
ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడేందుకు...