Monday, May 6, 2024

chandra babu naidu

స్కిల్ కేసులో 3,300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారన్న అచ్చెన్న..

371 కోట్ల అవినీతి అన్నారు.. తాజాగా కోర్టులో 27 కోట్లని వాదించారని వ్యాఖ్య పార్టీ ఖాతాలోకి వచ్చే నిధులకు అవినీతికి సంబంధమేంటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ దిశగా ఆయన నిర్విరామంగా కృషి...

రేపు రాత్రి 7గంటలకు క్రాంతితో కాంతి..

చంద్రబాబుకు సంఘీభావంగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపు రేపు రాత్రి ఇళ్లో లైట్లు ఆపేద్దామన్న లోకేశ్ దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలని విన్నపం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇటీవల మోత మోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా 'కాంతితో...

రంగులు వేయడానికి 3000 కోట్లు దుబారా చేసిన జగన్ రెడ్డి..

రూ. 370 కోట్ల అవినీతి కనిపించిందంటే ఎవ్వరు నమ్ముతారు జగన్ అవినీతి ముద్రను బాబుకు అంట గట్టాలని చూస్తున్నారు కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం ఖాయం టీటీడీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును తెలుగుదేశం...

చంద్రబాబు కేసు విచారణ వాయిదా..

సమాధానం ఇచ్చేనందుకు సమయం కావాలని కోరిన సీఐడీ.. వచ్చే సోమవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి తన క్వాష్ పిటిషను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన సవాల్ చేయగా.. జస్టిస్ అనిరుద్ధ...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -