అందుకే సీబీఐని ఆశ్రయించాను..
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్..
న్యూఢిల్లీ, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం నాడు సీబీఐ ఫిర్యాదు చేశారు.. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్...
బాలాసోర్కు చేరుకున్న సీబీఐ బృందం
రైల్వే ప్రమాదంపై దర్యాప్తునకు రంగంలోకి అధికారులు
తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోడీకి లేఖ
న్యూఢిల్లీ : ఒడిశాలోని బహనాగా బజార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. కోరమాండల్...
హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు..
ఐపీఎల్ 2023 మ్యాచ్ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో నమోదయ్యే ఒక్కో డాట్బాల్కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్బాల్ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయొద్దని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...