20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్ బాసిల్ స్కూల్కు చెందిన బస్సు జడ్చర్ల`మహబూబ్నగర్ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో విద్యార్థులు...
119 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్
18న రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాక
మూడురోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 14, 15 తేదీల్లో బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు చేపడుతున్న బస్సు యాత్రను.....
చండీగఢ్ : పంజాబ్లో ఓ ప్రైవేటు బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని ముక్త్సర్లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో మంది గాయాలకు...
స్పాట్ లో 10 మంది మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు..
జమ్మూ కాశ్మీర్, జజ్జర్ కోట్టి ప్రాంతంలో ఘటన..
సహాయ కార్యక్రమాలు ముమ్మరం..
వివరాలు వెల్లడించిన ఎస్పీ చందన్ కోహ్లీ..
జమ్మూ కశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమృత్సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు జజ్జర్ కోట్లీ ప్రాంతంలో బ్రిడ్జిపై అదుపు తప్పి లోయలో పడింది. ఈ...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...