Sunday, April 28, 2024

bus

78శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ షేర్స్

క్యూ 3, తొమ్మిది నెలల ఏకీకృత ఫలితాలను ప్రకటించిన ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ 31, 2023తో ముగిసే క్యూ 3 , తొమ్మిది నెలల ఏకీకృత ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో...

మీరు కట్టిన రాజధాని.. పోలవరం చూపిస్తారా ?

అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి వైవి సుబ్బారెడ్డికి సవాల్‌ విసిరిన షర్మిల శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్‌ ఎపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. జిల్లా పర్యటనల్లో...

కాలి బూడిద..

దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతయిన రెండు ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా.. సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తింపు సమగ్ర విచారణకు ఆదేశించిన టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ఆగి ఉన్న రెండు టీఎస్‌ ఆర్టీసీ బస్సులు మంటలకు గురై పూర్తిగా దగ్ధమైన ఘటన...

కాసుల పండుగ

ఆర్టీసికి కలసివచ్చిన సంక్రాంతి రద్దీ ఈ నెల 13న రూ.12 కోట్ల ఆదాయం ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రయాణం రూ. 9కోట్లు దాటిన మహిళల జీరో టిక్కెట్లు ఫ్రీ బస్పు జర్నీ కావటంతో పెరిగిన రద్దీ హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో...

ఆర్టీసీకి పెరగనున్న ఆదాయం

ఉమ్మడి జిల్లా నుంచి పలు ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ రీజియన్‌లో సంక్రాంతి పండగ వారం రోజుల్లో భారీగా ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. ఈ సారి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 13,14,15 తేదీల్లో అదనపు సర్వీసులు నడుపుతుండగా.. తిరుగు ప్రయాణంలో ఈనెల 16, 17...

పల్లెకు పయనమైన ప్రజలు

హైదరాబాద్‌ విజయవాడ హైవేపై రద్దీ సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న జనం టోల్‌ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్‌ సంక్రాంతికి 4484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సంక్రాంతి పండుగకు ప్లలెలు సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో ఉంటున్న వారు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ...

మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా

హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా… ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు...

కీలక నిర్ణయం తీసుకున్న టీ.ఎస్‌.ఆర్టీసీ

ఇకపై ఆ టిక్కెట్లు ఇవ్వలేం.. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రద్దు చేస్తు నిర్ణయం ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్‌ రీజియన్‌ వరకే కావడం గమనార్హం సోషల్‌ మీడియా ద్వార తెలియజేసిన సంస్థ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో సీటింగ్‌ ఆక్యూపెన్సీ విపరీతంగా పెరిగిందని...

ఆరుకోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం

80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణిం చారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో గల అంబేద్కర్‌ విగ్రహం...

టీఎస్‌ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

రూ.400 కోట్ల వ్యయంతో కొనుగోలుకు సన్నద్ధం నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం హైదరాబాద్‌ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో 1,050 అధునాతనమైన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -