Sunday, May 12, 2024

BRS government

పేరుకే మండలం.. వసతులు శూన్యం..

ఆరేళ్లుగా అవస్థలు..అడవిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వైద్యశాల ‘నీ’ అడ్రస్‌ ఎక్కడ.. కొత్తగా ఏర్పడిన మూడు చింతలపల్లి మండలం సమస్యల నిలయంగా మారింది. ప్రజలకు అధికారులు చేరువలో ఉండాలని పాలనా సౌలభ్యం ఉండాలని గత ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మూడు చింతలపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి దాదాపు...

కబ్జాదారుల కబంధ హాస్తాల్లో ప్రభుత్వ భూమి..

పటేల్‌ గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్ర శేఖరుడు … ఆర్డీఓ, డీపీఓ నివేదికతో అధికారులను తొలగించారు.. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు.. ఎమ్మెల్యే అనుచరుడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా..? ప్రభుత్వం మారిన బీఆర్‌ఎస్‌ నాయకుడి పరపతి తగ్గలే… కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవిన్యూ అధికారులు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఏవరు..? మంత్రి దామోదరా..! అధికారుల పనితీరు...

కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు

మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత కోట్లాట అంతర్గత గొడవల్లో కేసీఆర్‌ కుటుంబం హరీష్‌ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ బీజేపీ నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి...

ఫిబ్రవరి నుంచి ఫ్రీ కరెంట్‌

200 యూనిట్ల వరకు అమలు చేస్తాం వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం తెలంగాణను బీఆర్‌ఎస్‌ అప్పులపాలు చేసింది అందుకే హామీల అమలులో జాప్యం కాంగ్రెస్‌లోకి 30మంది ఎమ్మెల్యేలు..? మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌ : కరెంట్‌ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు,...

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...

తెలంగాణకు కొత్త గవర్నర్..?

లోక్ సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ..? ప్రస్తుతం తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్‌గా.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు అయినా దీటుగా ఎదుర్కొన్న ఆమె ధైర్యం బీజేపీ పార్టీ ఓకే అంటే తమిళనాడు నుండి పోటీ నేడు కేంద్ర హోం మంత్రితో సమావేశం ఎన్నికల వేళ హోం శాఖ సంచలన నిర్ణయం.. తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్‌ మారబోతోందా..? త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్‌ రాబోతున్నారా..?...

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్! సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్.. సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్… అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే… బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం.. ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : గతమంతా...

సమరానికి…సై

మొదలైన ఎన్నికల వేడి 84బూతులు…12లెక్కింపు కేంద్రాలు పోటీలో 13యూనియన్లు - 39,809మంది ఓటర్లు కొత్తగూడెం : తెలంగాణరాష్ట్రానికి తలమానికమైన, కష్టంతోపాటు దేశానికి వెలుగునందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో ఎన్నికల వేడి ఊపందుకుంది. సింగరేణి సంస్థలో 1998నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఎన్నికలు తర్వాత రెండు సంస్థల్లోకి ఓసారి నిర్వహించడం మొదలుపెట్టారు. 2017లో...

అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్..

అయన జీవితమంతా అవినీతిమయమే.. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు.. కోర్టు మొట్టికాయలు వేసినా నిస్సిగ్గుగా విధులు.. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా మారని బుద్ధి.. అక్రమ ఆస్తులు కూడగట్టడంలో ఈయన దిట్ట.. బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపులేని ఆగడాలు.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపైదృష్టి సారించాలంటున్న సామాజిక వేత్తలు.. ఆయన వెలగబెట్టేది అత్యున్నత వుద్యోగం.. బ్యూరోక్రాట్ గా సవాళ్ళను ఎదుర్కొనే...

జనగామలోనే ఉంటా..జనం సమస్యలను పరిష్కరిస్తా..

సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు.. కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ ను వీడేది లేదు.. నియోజవర్గ అభివృద్ధి కోసం పోరాడతా.. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ : నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, పేద ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని వడ్లకొండ గ్రామ శివారులో ఉన్న...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -