Saturday, May 4, 2024

abvp

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ఏబీవీపీ

హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు చేగుంట మండల కేంద్రంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం...

స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల – ఏబీవీపీ

స్టూడెంట్ మ్యానిఫెస్టో ను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుంది : ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.. హైదరాబాద్ : గురువారం రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో...

ఆశయాల సాధనలో..అలుపెరుగని కృషి…

ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ హైదరాబాద్ : విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందనీ ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కోఠి జిల్లా ఆధ్వర్యంలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏబీవీపీ...

టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో లేదు..

ఎబివిపి రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట హర్షవర్ధన్..హైదరాబాద్ హనుమకొండ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్కరించడానికి సమయం దొరకడం లేదని...

డిప్యూటీ స్పీకర్ పద్మారావు దిష్టి బొమ్మ దహనం..

ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం.. పద్మారావు ప్రకటనపై ఆగ్రహావేశాలు.. హైదరాబాద్ : ఏబీవీపీ ఉస్మానియా శాఖ అధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మనికేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆ బస్తీ...

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలే..

బీ.ఆర్.ఎస్. కాదు భారత్ అవినీతి సమితి.. వెల్లడించిన ఎబివిపి అఖిల భారతీయ సంఘటన మంత్రి ఆశిష్ చౌహాన్.. కదనభేరి నుంచి తెలంగాణ సర్కార్ కు ఏబీవీపీ హెచ్చరిక.. విద్యార్థులనుద్దేశించి ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం.. హైదరాబాద్ ని భారత దేశంలో ఒక గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా చూడాలనుకున్నాం.....

సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ పాఠశాలల బంద్ – ABVP తెలంగాణ

సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ పాఠశాలల బంద్ - ABVP తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జూన్ 26 న తెలంగాణ...

జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్..

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ స్కూల్ మాఫియాను అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టానికి జూన్ 26 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రాక,...

ఓయూలో ఆక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ నాయకులు..

వారిపై కబ్జాదారుల గుండాల దాడి, తీవ్రంగా గాయపడ్డ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వికాస్.. హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ భూములలో కబ్జా దారులు రాత్రి సమయంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులపై కబ్జా దారులు వారి రౌడీలు, గుండాల దాడి చేయగా పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు...

ఫీజుల నియంత్ర చట్టం అమలు చేయాలి..

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.. మౌలిక వసతులు కల్పించాలి.. డిమాండ్ చేసిన ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గురువారం రోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్.. ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని.....
- Advertisement -

Latest News

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...
- Advertisement -