Monday, May 20, 2024

తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

తప్పక చదవండి

మీరు పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.వై.ఆర్. ఫంక్షన్ హాల్ లో మంగళవారం రోజు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు స్థానిక ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇంకా ఈ కార్యక్రమంలో భారాస పార్టీ రాష్ట్ర నాయకుడు, స్థానిక గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ళ రామ్ నర్సింహ గౌడ్, ఉద్యమకారులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు