Thursday, May 16, 2024

sabitha indra reddy

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసినవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మన్సాన్‌ పల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ, కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జడ్పీ చైర్‌ పర్సన్‌ అనిత రెడ్డి,ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి,దయనంద్‌ గుప్తా,యెగ్గే మల్లేశం,కలెక్టర్‌ హరీష్‌ తో కలిసి లక్కీ డ్రా ద్వారా డబుల్‌ బెడ్‌ రూమ్‌...

ఓ మహిళా మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..

మహిలందరీకి శుభాకాంక్షలు : సబితా ఇంద్రారెడ్డి.. పార్లమెంట్‌లో మహిళ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తంచేసిన విద్యాశాఖ మంత్రి మహేశ్వరం : మహిళ బిల్లు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో బి ఆర్‌ ఎస్‌ పార్టీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు బిల్లు ఆమోదం కోసం వివిధ...

తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

మీరు పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.వై.ఆర్. ఫంక్షన్ హాల్ లో మంగళవారం రోజు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు స్థానిక ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇంకా ఈ కార్యక్రమంలో భారాస పార్టీ రాష్ట్ర నాయకుడు, స్థానిక...

జాతీయ జెండా చేతబూని తెలంగాణ 2 కే రన్ లో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం ఏసీపీ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను త్రివర్ణ రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి 2 కే రన్ ను ప్రారంభించారు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎంతో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -