Saturday, July 27, 2024

meerpet

ట్రాన్స్‌ జెండర్లకు కౌన్సిలింగ్‌ సెంటర్‌ ప్రారంభించిన డీజీపీ

మీర్‌పేట్‌ : సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారని, అయితే వారి హోదా, ఆత్మగౌరవం వల్లనే సరైన గుర్తింపు లభిస్తుందని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. రకరకాల మనుషుల్లో ట్రాన్స్‌ జెండర్లు కూడా ఓ వర్గంగా ముద్ర పడ్డారని, వారిని సైతం ఇతర వర్గాలతో సమానంగా తయారు చేసే లక్ష్యంతో మీర్పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో...

తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

మీరు పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.వై.ఆర్. ఫంక్షన్ హాల్ లో మంగళవారం రోజు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు స్థానిక ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇంకా ఈ కార్యక్రమంలో భారాస పార్టీ రాష్ట్ర నాయకుడు, స్థానిక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -