- మేడ్చల్ చెక్పోస్ట్ నుండి కిష్టపూర్ వెళ్ళే
- రహదారి మరమ్మతులు చేపట్టిన అధికారులు
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ నుండి కిష్టాపూర్ రోడ్లు అధ్వానంగా తయారైన పట్టించుకునే నాథుడే లేడు,ప్రజా సమస్యలు ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అర్ఎన్బి అధికారులు, మున్సి పల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కిష్టాపూర్ వార్డ్ కౌన్సిలర్ వున్నట్ట లెన్నట్ట అని సోమవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన అధికారులు, బుదవారం చెక్ పోస్ట్ నుండి కిష్టపుర్ వెళ్ళే రహదారి మరమ్మతులు చేపట్టారు,ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆదాబ్ హైదరాబాద్ పత్రికను అభినందించారు, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆధాబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తప్పక చదవండి
-Advertisement-