మేడ్చల్ చెక్పోస్ట్ నుండి కిష్టపూర్ వెళ్ళే
రహదారి మరమ్మతులు చేపట్టిన అధికారులుమేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ నుండి కిష్టాపూర్ రోడ్లు అధ్వానంగా తయారైన పట్టించుకునే నాథుడే లేడు,ప్రజా సమస్యలు ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అర్ఎన్బి అధికారులు, మున్సి పల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కిష్టాపూర్ వార్డ్ కౌన్సిలర్ వున్నట్ట లెన్నట్ట అని సోమవారం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...