Friday, October 25, 2024
spot_img

muncipality

మంత్రి దామోదర రాజనర్సింహ గారు జరా ఇదర్ దేకో..

గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన.. అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. అవినీతి మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్,ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు.. చెరువు కబ్జాపై చర్యలు తీసుకొనుటకు వెనుకడుగేస్తున్న ఇరిగేషన్ ఏ.ఈ ప్రసాద్.. కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంత పాడుతున్న అధికార యంత్రాంగం.. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుండి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్.. హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :...

బియ్యం నిలువలపై సీరియస్‌

రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎందుకు ఉన్నాయి సీజింగ్‌ బియ్యం గోడౌన్‌కు ఎందుకు తరలించలేదు విచారణ జరిపి నివేదిక ఇస్తాం జిల్లా సివిల్‌సప్లై అధికారిణి రుక్మిణీదేవి ఆదాబ్‌ కథనానికి కదులుతున్న డొంక కొత్తగూడెం : మున్సిపాల్టీ పరిధిలోని రామవరంలో ఉన్న 20వ రేషన్‌షాపుకు సంబందించి గత రెండు సంవత్సరాల క్రితం 120బస్తాల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు ఆనాటి అధికారులు. ఈరేషన్‌షాపుకు రెండు...

రోడ్లను కబ్జా చేస్తారు ఇల్లు కట్టేస్తారు

షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు.. అధికారుల పర్యవేక్షణ లేక యదేచ్ఛగా నిర్మాణాలు.. 40 ఫీట్ల రోడ్డు కాస్త నాలుగు ఫీట్ల గల్లిగా తయారు చేశారు.. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌.. నిద్రమత్తులో మున్సిపల్‌ అధికారులు.. షాద్‌ నగర్‌ : షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా...

కబ్జా కోరల్లో తీగల వాగు..

వాగు కబ్జా పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు.. తీగల వాగుపై కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి శంకర్‌పల్లి 8 వార్డు కౌన్సిలర్‌ రాములు.. శంకర్‌పల్లి : మునిసిపాలిటీ పరిధి లోని శంకర్‌ పల్లి - ఫతేపూర్‌ గ్రామాల మధ్య గల తీగలవాగును కబ్జా చేసి ప్రహరీ గోడ కడుతున్న ముప్పు వెంచర్‌ యాజమాన్యం పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు అని శంకరపల్లి...

నర్సంపేట మున్సిపాలిటీలో మళ్లీ ముసలం..?

చైర్‌పర్సన్‌ మార్చేందుకు కౌన్సిలర్ల కసరత్తు బేరసారాలకు గ్రీన్‌ సిగ్నల్‌ నర్సంపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌): నర్సంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్‌ మార్చేందుకు మళ్లీ ముసలం ప్రారంభమైందని విశ్వాసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి నర్సంపేట పట్టణంలో సుమారు 5 వేల ఓట్ల మెజార్టీ తగ్గడంతో పట్టణ కౌన్సిలర్ల మీద మాజీ ఎమ్మెల్యే...

కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది

కేసీఆర్‌ను భయపెట్టే వ్యక్తి కావాలా.. భయపడే వ్యక్తి కావాలా.. చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేస్తా.. చౌటుప్పల్‌ కార్నర్‌ మీటింగ్‌లో రాజగోపాల్‌రెడ్డి.. చౌటుప్పల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కౌంటర్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ చిన్న కొండూరు రోడ్డులో స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్లో...

తోంకుంట మున్సిపాలిటీ పరిధిలో గడపగడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం

మల్లారెడ్డీ.. నీకు దమ్ముంటే బోయినపల్లిలో పోటీ చెయ్‌.. మెడికల్‌ కాలేజ్‌ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా : వజ్రేష్‌ యాదవ్‌ షామీర్‌పేట్‌ : తోముకుంట మున్సిపాలిటీ పరిధిలో ని హకీంపేట్‌, తోముకుంట లో తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారంటీలను వివరిస్తూ గడపగడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం తూముకుంటలో విలేఖర సమావేశం...

నాగర్‌ కర్నూల్‌లో తల్లీకూతుళ్లు మృతి

నాగర్‌ కర్నూల్‌ : బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. నాగనోలు గ్రామానికి చెందిన నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) శనివారం బట్టలు ఉతకడానికి సవిూపంలోని చెరువులోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. గమనించిన స్థానికులు కాపాడే...

సారా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లం స్వాదీనం

పల్లెల్లో ఏరులై పారుతున్న గుడుంబా రూ. 90 లక్షల విలువైన నల్లబెల్లం స్వాదీనం సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారులు ఇబ్రహీంపట్నం : ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌ పల్లి లోని చేగూరి శీతల గిడ్డంగి లో ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా 22 వేలలకు పైగా...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

ఆరుసూత్రాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేరేడుచర్ల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని, దీని కోసమే ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికునివలే పనిచేయాలని నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడు హుజూర్నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -