![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2024/05/Devotees-flock-to-Kedarnath-2.jpg)
![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2024/05/Devotees-flock-to-Kedarnath-3.jpg)
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర.. నవంబర్ 20 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు…